బీటెక్, బీ ఫార్మసీ కోర్సుల్లో 2025-26 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఎప్సెట్ కన్వీనర్గా జేఎన్టీయూకు చెందిన ప్రొఫెసర్ బీ డీన్కుమార్ నియమితులయ్యారు. ప్రవేశ పరీక్ష నిర్వహణ బాధ్యతలను మరోస�
ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం గురువారం ప్రారంభమైన తొలి రోజు ఎప్సెట్ ఇంజినీరింగ్ విభాగానికి (తెలంగాణ, ఏపీ కలిపి) 94.4శాతం విద్యార్థులు హాజరైనట్టు కన్వీనర్ డాక్టర్ డీన్కుమార్ తెలిపారు.
రాష్ట్రంలోని ఇంజినీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఈఏపీసెట్ (TS EAPCET) ప్రారంభమైంది. పరీక్షను రెండు సెషన్లలో నిర్వహిస్తున్నారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యా
TS EAPCET | ఎప్సెట్ (ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్) నోటిఫికేషన్ బుధవారం విడుదల చేస్తామని కన్వీనర్ డీన్ కుమార్ తెలిపారు. ఈ నెల 26 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభిస్తామని పేర్కొన్నారు. పూర్తి వివరాలను �
రాష్ట్రంలో 202425 విద్యాసంవత్సరానికి ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఎప్సెట్ పరీక్షాతేదీలు ఖరారయ్యాయి. ఈ పరీక్షలను మే 9 నుంచి 13 వరకు నిర్వహిస్తారు. ఈ ప్రవేశ పరీ�
ఈఏపీసెట్| ఆంధ్రప్రదేశ్ ఈఏపీసెట్ (ఎమ్సెట్) నోటిఫికేషన్ మరో నాలుగు రోజుల్లో విడుదల కానుంది. ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఈఏపీసెట్) నోటిఫికేషన్ను జూన్ 24న వి�
అమరావతి,జూన్,19 : ఏపీ ఎంసెట్ 2021 పరీక్షల నోటిఫికేషన్ జూన్ 24వ తేదీన విడుదల చేయనున్నట్లు ఏపీ విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.మెడికల్ పరీక్షలు నీట్ పరిధిలోకి వెళ్ళడంతో EAMCETను ఇక నుంచి EAPCETగా పిలవనున్న�