వేసవి విడిది కేంద్రాలైన ఊటీ, కొడైకెనాల్ వెళ్లేందుకు ఈ-పాస్ తప్పనిసరి చేసిన నేపథ్యంలో ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్, ఈ-పాస్ వినియోగం ప్రారంభమయ్యాయి. పర్యాటకులు, వ్యాపారులు తమ వివరాలను ‘epass.tnega.org’ వెబ్�
పోస్ట్మెట్రిక్ స్కాలర్షిప్ కోసం ఈ-పాస్లో దరఖాస్తు చేసుకోవడానికి వీలుగా సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ బోర్డు ద్వారా పదోతరగతి పూర్తిచేసిన విద్యార్థుల డాటా ఇవ్వాలని కేంద్రాన్ని త్వరలో కోరునున్నట్టు రాష్ట్ర
ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు ప్రతి నెలా బియ్యం అందజేస్తున్నారు. అయితే బియ్యం పంపిణీ మరింత పారదర్శకంగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. పేదలకు అందించే బియ్యం పక్కదారి పట్టకుండా ప్ర�
రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరాలశాఖ ద్వారా పేదలకు అందిస్తున్న నిత్యావసరు సరుకుల పంపిణీలో పారదర్శకత కోసం రేషన్ డీలర్లకు మళ్లీ ఈ-పాస్ (బయోమెట్రిక్ విధానం) అమలు చేయనుంది.
లాక్డౌన్ నుంచి సాయంత్రం 5గంటలదాకా మినహాయింపు హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని న్యాయవాదులకు లాక్డౌన్ నిబంధనల నుంచి మరికొంత మినహాయింపు ఇచ్చింది. హైకోర్టు, ఇతర దిగువ క
దరఖాస్తుదారులందరికీ ఇవ్వలేం కరోనా చైన్ బ్రేక్ హైదరాబాద్ నుంచే డీజీపీ మహేందర్రెడ్డి వెల్లడి మేడ్చల్ రూరల్, మే 27: అత్యవసరమైతేనే, సరైన కారణాలు చూపితేనే ఈ పాస్లను జారీచేస్తామని, దరఖాస్తు చేసుకున్న వ�
న్యాయవాదులకు ఈ-పాస్లు | తెలుగు రాష్ట్రాల న్యాయవాదులకు ఈ-పాస్లు కేటాయించాలని తెలంగాణ హైకోర్టు అభిప్రాయపడింది. జూన్ 1లోగా ఈ నిర్ణయంపై ప్రభుత్వ అభిప్రాయం తెలపాలని ప్రత్యేక జీపీని ఆదేశించింది.
ఆంక్షలు కఠినతరం| ఆంధ్రప్రదేశ్-తెలంగాణ అంతరాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టుల వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఆంధ్రా నుంచి రాష్ట్రానికి వచ్చే వారికి ఈ-పాస్ అనుమతి తప్పనిసరని, లాక్డౌన్ మినహాయింపు స�
పుల్లూరు టోల్ప్లాజా| జోగులాంబ గద్వాల జిల్లా సరిహద్దుల్లోని పుల్లూరు టోల్ప్లాజా వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ముందస్తు అనుమతికి సంబంధించిన ఈ-పాస్ లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్కు నుంచి వస్
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో పలు రాష్ట్రాలు ప్రయాణికుల విషయంలో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. కొవిడ్ ఉద్ధృతి తీవ్రస్థాయిలో ఉన్న రాష్ట్రాలు ఇప్పటికే లాక్డౌన్ విధించాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే స�
కన్నూరు: కరోనా వేళ చాలా వరకు రాష్ట్రాలు లాక్డౌన్ విధించాయి. దీంతో ఎవరైనా బయటకు వెళ్లాలంటే.. పోలీసుల నుంచి ఈ-పాస్ పొందాల్సిందే. ఇక కేరళలోని ఓ వ్యక్తి ఈ-పాస్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. దాంట్ల�
క్షేత్రస్థాయిలో సీనియర్ అధికారుల పర్యవేక్షణ పోలీస్ అధికారులకు డీజీపీ మహేందర్రెడ్డి ఆదేశం గుర్తింపు కార్డులుంటేనే మీడియా, ప్రభుత్వోద్యోగులకు అనుమతి నిబంధనలు ఉల్లంఘించే వారిపై వివిధ సెక్షన్ల కింద �
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అంతరాష్ట్ర ప్రయాణానికి పోలీస్ శాఖ జారీచేసే ఈ-పాస్ తప్పనిసరి అని డీజీపీ మహేందర్రెడ్డి పేర్కొన్నారు. �
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కర్ఫ్యూ దృష్ట్యా అత్యవసర ప్రయాణాలకు రేపటి నుంచి ఈ-పాస్ విధానం అమలు చేయనున్నట్లు ఆ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఈ-పాస్ కోసం ప్రయాణికులు పోలీస్ సేవ అప్లికేషన్ సౌకర�