అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈ-కామర్స్ వేదికల ద్వారా విక్రయాలు జరుపుతున్న కొందరు వ్యాపారుల దుకాణాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోదాలు చేసింది.
అమెజాన్, ఫ్లిప్కార్ట్పై సౌత్ ఇండియా ఆర్గనైజ్డ్ రిటైలర్స్ అసోసియేషన్(ఓరా) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ రెండు సంస్థలు వ్యవహరిస్తున్న తీరును తప్పుపట్టింది.
KTR | సంగారెడ్డిలో ఫ్లిప్ కార్ట్ ఫుల్ ఫీల్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసినందుకు ఆ యాజమాన్యానికి మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఫ్లిప్ కార్ట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 40 వేల మందికి ఉపాధి కల్ప�
వేగంగా విస్తరిస్తున్న ఈ కామర్స్ సంస్థ మీ షో హైదరాబాద్ కేంద్రంగా పనిచేసేందుకు అంగీకరించింది. త్వరలోనే తెలంగాణ సర్కారుతో కలిసి పనిచేయనుంది. తెలంగాణలోని టైర్ -II పట్టణాల్లో రిటైల్ విక్రేతలతో స�
సైబర్ నేరాలను అరికట్టే ఉద్దేశంతో నల్సార్ యూనివర్సిటీతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని రూపొందిస్తున్నదని, ఈ-కామర్స్పై కేంద్రం జాతీయ పాలసీని సత్వరం తేవాలని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి
1 నుంచి 5 శాతం జీఎస్టీ వసూలు ఆఫ్లైన్ ఆటోలకే మినహాయింపు కేంద్రం ప్రభుత్వంపై మండిపడుతున్న వాహన సంఘాలు జీఎస్టీని విరమించుకోవాలని డిమాండ్ హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): ఓలా, ఉబర్ లాంట
ఐఎస్బీ రిపోర్ట్లో సూచన హైదరాబాద్, నవంబర్ 24: దేశంలో ఈ-కామర్స్ వృద్ధిచెందడానికి ఆ రంగం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని (ఎఫ్డీఐలు) ఆకర్షించేరీతిలో ప్రభుత్వ విధానాల్ని మరింత సరళీకరించాలని ఇండియన్ స్కూ
కార్ల నుంచి సెల్ఫోన్ల వరకూ ఇదే తీరు తగ్గిన ఉత్పత్తి న్యూఢిల్లీ, అక్టోబర్ 6: కరోనా నుంచి దేశం కోలుకుంటున్న నేపథ్యంలో ఈ పండుగ సీజన్లో భారీ అమ్మకాలపై ఆశలు పెట్టుకున్న వ్యాపారస్తులకు అనుకోని విఘాతం ఎదురయ్�
హైదరాబాద్తో సహా 35 నగరాల్లో నియామకాలు న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియాలో పెద్ద ఎత్తున నియామకాల ప్రణాళికను ప్రకటించింది. హైదరాబాద్తో సహా 35 నగరాల్లో ఈ ఏడాది 8,000కుపైగా ఉద్యోగుల్�
వెల్లింగ్టన్: పల్లెల్లో కనిపించే నులక మంచాన్ని సాధారణంగా ఇంట్లోనే అల్లుతుంటారు. ఒకవేళ బయట దీన్ని తయారు చేయించాలంటే రూ.మూడు వేల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే, న్యూజిలాండ్కు చెందిన ఆన్లైన్ ఈ-కామర�
లండన్ : ఈ ఏడాది చివరి నాటికి ఈ కామర్స్ దిగ్గజం బిట్కాయిన్ చెల్లింపులను అంగీకరించనున్నట్టు వెలువడిన మీడియా కథనాన్ని అమెజాన్ తోసిపుచ్చింది. లండన్ పత్రికలో వచ్చిన ఈ కథనాన్ని అమెజాన్ తోసి
Flipkart Shop From Home Days sale: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి కారణంగా చాలా రాష్ట్రాల్లో లాక్డౌన్ విధించడంలో ప్రజలందరూ తమ ఇళ్లకే పరిమితమయ్యారు. వర్క్ఫ్రమ్హోం, ఆన్లైన్ క్లాసులు, బోధనతో స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్�
కరోనా ఉద్ధృతితో పెరిగిన ఈ-కామర్స్ జోరు హోం డెలివరీలకే 49 శాతం మంది ఓటు మాల్స్, మార్కెట్లకు వెళ్లేవారు 31% మందే ‘లోకల్ సర్కిల్స్’ తాజా సర్వే నివేదిక వెల్లడి హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): దేశంలో కరోనా మ
ఇకపై మోసాలు చేసే ఈ కామర్స్ సంస్థలపై ఫిర్యాదు చేయడం సులభంగా మారింది. నోడల్ ఆఫీసర్ నియామకానికి సంబంధించిన నిబంధనలు కంపెనీలకు వర్తిస్తాయని, విదేశాల్లో నమోదై కంపెనీలు కూడా నిబంధనలు పాటించాల్సి