రాష్ర్టాన్ని అప్పుల ఊబిలోకి దింపుతున్న సీఎం రేవంత్రెడ్డి సర్కారు మరో రూ.1,400 కోట్ల రుణం తీసుకోనున్నది. త్వరలో బహిరంగ మార్కెట్ నుంచి ఈ రుణాన్ని తీసుకునేందుకు ఇండెంట్ పెట్టింది.
బీజేపీ ఎంపీ, నటుడు సన్నీ డియోల్ (Sunny Deol) విల్లాను వేలం వేయనున్నట్లు ఇచ్చిన నోటీసులను బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) ఉపసంహరించుకున్నది. సాంకేతిక కారణాల (Technical reasons) వల్ల నోటీసులను వెనక్కి తీసుకుంటున్నట్లు (withdrawal) ప్రకటించ�
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బుద్వేల్లోని 282, 293 సర్వే నంబర్లలో భూ ముల విక్రయానికి ఈ నెల 10న హెచ్ఎండీఏ నిర్వహించనున్న వేలా న్ని నిలిపివేయాలని కోరుతూ హైకోర్టు బార్ అసోసియేషన్ ప్రజాహిత వ్యాజ్యా
e-Auction | తిరుమల(Tirumala) శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన వస్త్రాలను ఏప్రిల్ 10 నుంచి 15వ తేదీ వరకు ఈ - వేలం(e-Auction) వేయనున్నామని టీటీడీ అధికారులు (Ttd Officials) వెల్లడించారు.
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో మరోసారి వేలానికి ప్రభుత్వ భూములను సిద్ధం చేశారు. రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాల్లో ఈ-వేలం ద్వారా ఆన్లైన్లో భూములను విక్రయించేందుకు హైదరాబాద్ మహ�
టీటీడీ ఆలయాల్లో వినియోగించిన మేల్ఛాట్ / ఊల్ఛాట్ వస్త్రాలను వచ్చే నెల 11 నుంచి వేలం వేసేందుకు టీటీడీ బోర్డు నిర్ణయించింది. జూలై 11 నుంచి నాలుగు రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా...
ప్రపంచంలోనే అత్యంత పాపులర్ క్రికెట్ లీగ్ ఏదైనా ఉందంటే అది ఐపీఎల్ మాత్రమే. దీనికి ఉన్న పాపులారిటీ అంతా ఇంతా కాదు. అందుకే దీని టీవీ, డిజిటల్ రైట్స్ కోసం పెద్ద పెద్ద కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఈ ఏడాదితో స్టా�
హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని కవాడిపల్లి గ్రామంలో తెలంగాణ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఆర్ఎస్సీఎల్)కు చెందిన భూముల వేలంపై వచ్చే ఐదవ
E-auction | నగర శివార్లలోని బహదూర్పల్లి, తొర్రూరులో హెచ్ఎండీఏ (HMDA) అభివృద్ధి చేసిన లే అవుట్లలోని ప్లాట్ల ఈ-వేలం కొనసాగుతున్నది. రంగారెడ్డి జిల్లాలోని తొర్రూరులో 30 ఎకరాల్లో ఉన్న 223 ప్లాట్లు, బహదూర్పల్లిలోని 40 ఎక
నేడు లేఅవుట్లో ప్రీబిడ్ మీటింగ్ 300 నుంచి 600 గజాల ప్లాట్ల విస్తీర్ణం మార్చి 14 నుంచి 17 వరకు వేలం కనీస ధర గజానికి రూ.20 వేలు సిటీబ్యూరో, ఫిబ్రవరి 24 ( నమస్తే తెలంగాణ ) : ప్లాట్ల ఈ వేలం ప్రక్రియలో హెచ్ఎండీఏ దూకుడు ప�
తిరుపతి: తిరుమలలోని కాకులకొండ ప్రాంతంలోని ఘన వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లో చెత్త నుంచి తయారు చేసిన ఎరువులను జనవరి 18న రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా ఈ-వేలం వేయనున్నారు. దీనికి సంబ
తిరుపతి: తిరుమలలోని కాకులకొండ ప్రాంతంలోని ఘన వ్యర్థాల నిర్వహణ (సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్) ప్లాంట్లో చెత్త నుంచి తయారు చేసిన ఎరువులను జనవరి 18న రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా ఈ-�
హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన వస్ర్తాలను ఈ-వేలం వేయనున్నట్టు టీటీడీ ప్రకటించింది. ఈ నెల 17 నుంచి 25 వరకు రాష్ట్ర ప్రభుత్వం కొను�
e-auction : మహిళా క్రీడాకారులు ఇచ్చిన పలు బహుమతులను కేంద్రం ఈ-వేలం పెట్టింది. టోక్యో ఒలింపిక్స్, పారాలింప్స్లో పాల్గొన్న భారతదేశం క్రీడాకారులు ఇటీవల ప్రధాని మోదీని కలుసుకుని...
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: ప్రధాని మోదీకి వచ్చిన బహుమతులు, జ్ఞాపికలను ఆన్లైన్లో వేలం వేయనున్నట్టు సాంస్కృతిక మంత్రిత్వశాఖ గురువారం తెలిపింది. వేలం డబ్బును గంగానదిని శుద్ధి చేయడానికి ఉద్దేశించిన ‘నమా�