హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో (Exhibition Grounds) ప్రతిష్ఠించిన అమ్మవారి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది అమ్మవార�
గౌరమ్మను బతుకమ్మగా కొలిచే సంప్రదాయం తెలంగాణ నేలది. పరమేశ్వరికి పూల మేడలు కట్టి ఆనందిస్తుంది ఇక్కడి మట్టి. అమ్మవారి ఆలయం ఉన్న ప్రతి ఊరూ ఈ సమయంలో వైభవానికి వేదికగా మారుతుంది. దుర్గగా, లక్ష్మిగా, సరస్వతిగా ఆ
ఆశ్వయుజ మాసంలో నవరాత్ర దీక్షతో ఆదిశక్తిని ఉపాసించడం విశేష ఫలప్రదం. పాడ్యమి నుంచి నవమి వరకు అమ్మను ఆరాధించి దశమి నాడు ఉద్వాసన చెప్పడం ఆచారం. తొమ్మిది రోజులు అమ్మవారిని తొమ్మిది రూపాలలో అర్చించడం సంప్రదా�
రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషిచేస్తున్నదని మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రతిఏడాది బడ్జెట్లో ఆలయాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు.
Hing laj mandir | పాకిస్తాన్లో ఒక హిందూ ప్రార్థనా స్థలానికి భక్తి భావంతో ముస్లింలు సందర్శిస్తున్నారు. అక్కడ జరిగే పూజా కార్యక్రమాలు, ఉత్సవాలలో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు
ఆకట్టుకుంటున్న దుర్గామాత..ఉప్లూర్లో రూ.2.50 లక్షలతో ప్రతిష్టించిన భక్తుడు కమ్మర్పల్లి : దేవీ నవరాత్రోత్సవాల సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో భవానిమాతల సందడి మొదలయ్యింది. జిల్లాలోని కమ్మర్పల్లి మండలం ఉప
గత 22 ఏండ్లుగా ఇసామియా బజార్లో ఎత్తైన దుర్గామాత విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ నవరాత్రులను నిర్వహిస్తున్న శ్రీ నవదుర్గా నవరాత్రి ఉత్సవ సమితి- తెలంగాణ గంగపుత్ర ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ఫౌండేషన్ ఈ సారి కూ�
భక్తులకు ప్రసాదంగా మాస్కులు యూపీలో ఓ పూజారి వినూత్న యత్నం ఎటాహ్ (ఉత్తర్ప్రదేశ్): అది ఉత్తర్ప్రదేశ్ ఇటావా ప్రాంతంలోని దుర్గామాతా ఆలయం. అక్కడకు వస్తున్న భక్తులంతా అమ్మవారి దర్శనం సమయంలో ఆశ్చర్యానిక�