పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా ఇల్లెందు డీఎస్పీ చంద్రభాను ఆధ్వర్యంలో శనివారం ఇల్లెందు పట్టణంలో పోలీసులు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని జగదాంబ సెంటర్ నుండి పాత బస్టాండ్, బుగ్గ
యువత డ్రగ్స్ వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కలిగి ఉండి వాటికి దూరంగా ఉండాలని ఇల్లెందు డీఎస్పీ చంద్రభాను అన్నారు. గురువారం ఇల్లెందు పట్టణం గోవింద్ సెంటర్ నుండి జగదాంబ సెంటర్ వరకు డ్రగ్స్ పై యుద్ధం అనే
ఇల్లెందు పోలీస్ డివిజన్ పరిధిలో అనుమానిత వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఇల్లెందు డీఎస్పీ చంద్రభాను అన్నారు. గురువారం ఇల్లెందు మున్సిపాలిటీ పరిధి 22వ వార్డు వినోబా భావే కాలనీలో భద్రాద్ర�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలోని వెంకట్యాతండా సమీపంలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. కేసు వివరాలను ఇల్లెందు డీఎస్పీ చంద్రబాను శుక్రవారం వెల్లడించారు.
ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ వాడాలని ఇల్లందు డీఎస్పీ ఎన్.చంద్రభాను అన్నారు. గురువారం సాయంత్రం ఇల్లందు పట్టణ సీఐ బత్తుల సత్యనారాయణ ఆధ్వర్యంలో స్థానక గోవిందు సెంటర్లో ఎస్ఐలు సూ�
వైన్షాపుల యాజమాన్యాలు ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలకు మద్యం విక్రయిస్తున్నారని ఆగ్రహించి గ్రామస్థులు మద్యం బాటిళ్లను లూటీ చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల కేంద్రంలో జరిగింది. ఇల్లె�