Residential Schools | గురుకులాల్లో ఇటీవల భర్తీ చేసిన పోస్టుల్లో ఇప్పటికే భారీగా బ్యాక్లాగ్ ఏర్పడగా, తాజాగా డీఎస్సీ ఫలితాలతో మరిన్ని పోస్టులు ఖాళీలు ఏర్పడుతున్నాయి.
జిల్లాలో డీఎస్సీకి సంబంధించిన స్పోర్ట్స్ కోటాలో అనర్హులకు ఉద్యోగాలిచ్చి తమకు అన్యాయం చేశారని ఆరుగురు అభ్యర్థులు బుధవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆవేదన వ్యక్తం చేశారు.
మండలంలోని కొన్నె గ్రామంలో అన్నాచెల్లెను ప్రభుత్వ ఉద్యోగాలు వరించాయి. గ్రామానికి చెందిన బల్ల పద్మ-సోమయ్యల కుమారుడు మహేశ్కుమార్, కుమార్తె మౌనిక ఇటీవల విడుదలైన డీఎస్సీ ఫలితాల్లో ప్రతిభ కనబరిచారు.
డీఎస్సీ ఫలితాలు ప్రకటించిన రోజే జాబితాలు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించగా, అధికారులు మాత్రం విడుదల చేయలేదు. ఓవైపు సర్టిఫికెట్ వెరిఫికేషన్ గడువు సమీపిస్తుండగా, బుధవారం వరకు స్పెషల్ ఎడ్యుకేషన్
TG DSC | డీఎస్సీ ఫలితాలు విడుదల చేసిన కొన్ని గంటల్లోనే స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ అభ్యర్థుల మెరిట్ జాబితాను ఆన్లైన్లో పెడతామని పాఠశాల విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. మంగళవారం నుంచే ఎస్ఏ, ఎస్జీటీ అభ్య
తెలంగాణ ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన డీఎస్సీ-2024 ఫలితాల్లో మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల అభ్యర్థులు సత్తా చాటారు. తాండూర్ మండలం అచ్చలాపూర్కు చెందిన సత్యనారాయణ-పద్మ దంపతుల కుమారుడు ఏకారి ఆంజనేయులు 76.23 �
తెలంగాణ డీఎస్సీ ఫలితాలు విడుదలయ్యాయి. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. జనరల్ ర్యాంకింగ్ జాబితాను వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు.
DSC Results | తెలంగాణ డీఎస్సీ ఫలితాల(DSC Results) విడుదలపై సస్పెన్స్ వీడింది. పరీక్షలు ముగిసిన 56 రోజుల తర్వాత నేడు ఉదయం 11 గంటలకు సచివాలయంలో(Secretariat )2024 డీఎస్సీ పరీక్ష ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) విడుదల చేయనున్నారు.
DSC Results | డీఎస్సీ ఫలితాల విడుదలపై సస్పెన్స్ కొనసాగుతున్నది. ఫైనల్ కీ అభ్యంతరాలపై విద్యాశాఖ ఏదీ తేల్చడంలేదు. ఇప్పటివరకు జనరల్ ర్యాంకింగ్ జాబితా సైతం విడుదల కాలేదు.
డీఎస్సీ పరీక్షల్లో రోజుకో వివాదం వెలుగుచూస్తున్నది. ఇప్పటికే పలు ప్రశ్నలు పునరావృతం కాగా, ఇటీవలే ప్రకటించిన ప్రాథమిక ‘కీ’లోనూ అనేక తప్పులు వెలుగుచూశాయి.
DSC Results | హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): డీఎస్సీ ఫలితాల వెల్లడిపై సర్కారు ఆచీతూచీ అడుగులేస్తుంది. ముఖ్యంగా తప్పు ల భయం ప్రభుత్వాన్ని పట్టి పీడిస్తుంది. ఇప్పటికే ఎస్జీటీ పరీక్షల్లో ఏకంగా 18-19 ప్రశ్నల
డీఎస్సీ పరీక్షలు సోమవారంతో ముగియనున్నాయి. నెలాఖరులో ఫలితాలు విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. ప్రాథమిక కీని విడుదల చేసి అభ్యంతరాలు స్వీకరిస్తారు. అనంతరం ఫైనల్ కీని ఖరారుచేస్తారు.