కరాకస్లో జరిగిన అమెరికా సైనిక ఆపరేషన్లో బందీగా మారిన తర్వాత మొట్టమొదటిసారి సోమవారం న్యూయార్క్ కోర్టులో పదవీచ్యుత వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో హాజరయ్యారు.
సంగారెడ్డి జిల్లాలో ఈ ఏడాది (2025) నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టడం లేదు. గత ఏడాది పోలిస్తే జిల్లాలో ఈ ఏడాది ఒక్కశాతం నేరా లు తగ్గాయి. నేరాలకు సంబంధించి 2023లో 7236 కేసులు నమోదు కాగా, గతేడాది 8344 , ఈఏడాది 8255 కేసులు నమోదయ్యా�
పాతబోయిన్పల్లిలోని మేధా పాఠశాలలో మత్తు దందా వెలుగులోకి వచ్చింది. పాఠశాలపై ఈగల్ టీం దాడులు నిర్వహించి.. నిందితులను పట్టుకోవడంతో పాటు రూ. 40 లక్షల విలువ చేసే 4 కిలోల అల్ఫాజోలం, ముడిపదార్థాలు, యంత్రాలను స్వా
తెలంగాణ ఎక్సైజ్శాఖలో ఐజీ ర్యాంకు అధికారి వీ కమలాసన్రెడ్డి పదవీ కాలాన్ని మరో ఏడాదిపాటు పొడిగించే అవకాశాలు ఉన్నట్టు తెలిసింది. ప్రస్తుతం ఎక్సైజ్శాఖలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్గా విధులు నిర్వహిస�
సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొంటున్న నిర్ణయాలు ట్రేడ్ వార్కు దారితీస్తున్నది. కెనడా, మెక్సికో దిగుమతులపై 25 శాతం సుంకాలు ఉంటాయని ఇదివరకే ప్రకటించిన ట్రంప్.. తాజాగా డ్రాగన్
జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణకు సంబంధితశాఖల అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ అధ్యక్షతన గురువ�
గుజరాత్లోని కచ్ తీర ప్రాంతంలో రూ.120 కోట్ల విలువైన కొకైన్ పట్టుబడింది. గాంధీధామ్కు సమీపంలోని క్రీక్ అనే చోట 12 కిలోల కొకైన్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు సోమవారం వెల్లడించారు.
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివా స్ పిలుపునిచ్చారు. శుక్రవారం తన కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర యాంటీ నారోటి క్స్ బ్యూరో ఆధ్వర్యంలో గంజాయి, కల్తీ కల్లు వినియోగం
యువత గంజాయికి బానిసై భవిష్యత్ నాశనం చేసుకోవద్దని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ సూచించారు. గంజాయి వినియోగం, కల్తీకల్లు తాగడం వల్ల కలిగే అనర్థాలపై రాష్ట్ర యాం�
విశాఖ తీరంలో అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టయింది. బ్రెజిల్ నుంచి విశాఖలోని ఓ ప్రైవేటు ఆక్వా ఎక్స్పోర్ట్స్కు వచ్చిన కంటైనర్లో 25 వేల కిలోల మత్తుపదార్థాలు ఉన్నట్టు సీఐబీ అధికారులు గుర్తించారు.
సమాజానికి పెను ప్రమాదంగా మారిన మాదకద్రవ్యాల రవాణా, వినియోగంపై ఉక్కుపాదం మోపేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో మరింతగా గట్టిగా పనిచేయాలని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు సూచించారు.
రెండు వేర్వేరు చోట్ల అధికారులు సుమారు 255 కోట్ల రూపాయల హెరాయిన్ను పట్టుకున్నారు. గుజరాత్లో 217 కోట్లు, అమృత్సర్ సరిహద్దు వద్ద 38.85 కోట్ల సరుకును స్వాధీనం చేసుకున్నారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి సారి ఒక ప్రాంతంపై రాజకీయ విశ్లేషకులు ప్రత్యేకంగా దృష్టిసారిస్తారు. రాష్ట్రమంతా ఒక రకమైన ఎన్నికల కోలాహలం ఉంటే.. ఆ ఒక్క ప్రాంతంలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంటుంది. అదే..