‘ఆత్మ (భూమా) కింద పైన వెనుక ముందు పక్కల అంతటా నిండి ఉంది. ఈ కనిపించే జగత్తు అంతా ఆత్మే! అదే నేను. నేనే కిందా, పైనా అంతటా ఉన్నాను. అంతా నేనుగా ఉన్నాను’ అని పై ఉపనిషత్ వాక్యానికి భావం. ఎంతటి ఉదాత్తమైన భావాన్ని త�
‘ఏ ఆత్మను చేరుకోలేక వాక్కులు, మనసుతో కూడ వెనుకకు మరలుతున్నవో, యోగులు పొంద దగిన మౌనమేదో, అటువంటి మౌనాన్ని పండితుడు అవలంబించాలి..’ అని పై శ్లోకానికి భావం. అటువంటి పరిపూర్ణమైన మౌనానికి ప్రతీకలైన మహానుభావులు
‘అగ్నిదేవా! మమ్మల్మి మంచి మార్గంలో నడిపించు. నీకు అన్ని కర్మలూ తెలుసు. మా పాపాలు విడిపించు. నీకు నమస్కారం..’ అని పై ఉపనిషత్ శ్లోకానికి భావం. బ్రహ్మజ్ఞానానికి అగ్ని ఉపాసన చాలా ముఖ్యం.
‘ప్రకృతిః త్రిగుణావలంబినీ’ అంటుంది యోగసారోపనిషత్తు. అంటే ప్రకృతి త్రిగుణాలను ఆధారంగా చేసుకొని సంచరిస్తున్నదని భావం. ప్రకృతి అంటే లోకాన్ని నడిపించే మాయ.
జన్మజన్మలుగా పేరుకుపోయిన పాపాన్ని సైతం విభూతి పూర్తిగా నశింపజేస్తుందని శ్లోక భావం. అంతే కాకుండా నిష్ఠగల వారికి భస్మం ప్రాణదానం చేసే సంజీవనిలాగాను పనిచేస్తుందని ఈ ఉపనిషత్తు ప్రతిపాదిస్తున్నది. వశిష్ఠ�
ధనం కోసం ధనవంతుని ఎంతో ఆదరంతో ఎలా స్తుతిస్తారో అలాగే జగత్కర్తయైన పరమాత్మను స్తుతిస్తే ఎవరు బంధాలనుంచి విముక్తుడు కాకుండా ఉంటారు?.. అని పై శ్లోకానికి భావం. కవులు ఏవేవో రాస్తుంటారు. దేవుళ్లను స్తోత్రం చేస్�
శరీరంతో, మాటతో, మనసుతో సకల జీవుల్లోనూ తనపై గల ప్రేమను చూపించడాన్ని ‘దయ’ అని వేదాంతులు చెబుతారు. ‘నితాంతాపార భూతదయయును.. తాపస మందార! నాకు దయసేయ గదే!..’ అని ప్రార్థించాలని భాగవతం సూచిస్తున్నది.
ఛాందోగ్య ఉపనిషత్తులోని సత్యకాముడి కథ సత్యవాక్ పరిపాలన గొప్పదనాన్ని తెలియజేస్తుంది. సత్యకాముడు అనే బాలుడు ఉండేవాడు. అతను ఒకరోజు తన తల్లి దగ్గరికి వచ్చి.. ‘అమ్మా! మన గోత్రం ఏమిటి? సద్గురువు దగ్గర బ్రహ్మచర�
Ratha Saptami | ‘ఏడు గుర్రాలను అధిరోహించిన వాడు, అదితి-కశ్యపుల పుత్రుడు, తెల్లని పద్మాన్ని చేతిలో ధరించిన వాడు అయిన సూర్యభగవానుడికి మనసారా నమస్కారం చేస్తున్నాను’ అని పై శ్లోకానికి అర్థం. ప్రత్యక్ష నారాయణుడైన సూర
అణో రణీయాన్ మహతో మహీయాన్
ఆత్మాస్య జంతో ర్నిహితో గుహాయాం॥ (కఠోపనిషత్తు) ‘ఆత్మ తత్వం అణువు కంటే అణువుగా, మహత్తు కంటే మహత్తుగాను ప్రతీ జీవి హృదయంలో నివసిస్తున్నది’ గౌతమ మహర్షి యాగం చేసి అన్నీ దానమిస్తుండ�