డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్థలం జోలికి రావద్దని వర్సిటీ ఉద్యోగ జేఏసీ డిమాండ్ చేసింది. వర్సిటీకి చెందిన పదెకరాల భూమిని జేఎన్ఎఫ్ఏయూకు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వొద్దని కోరింది.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2017వ సంవత్సరానికి ముందు డిగ్రీలో చేరి పునఃప్రవేశం పొందిన ప్రథమ, తృతీయ సంవత్సర విద్యార్థుల బ్యాక్లాగ్ పరీక్షలు ఈ నెల 17 నుంచి ప్రారంభమవుతాయని ప్రిన్సిపాల�
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ.. విద్యార్థుల సౌకర్యార్థం మరో రెండు కొత్త సేవలను అందుబాటులోకి తెచ్చింది. వెబ్ రేడియో, మొబైల్ యాప్ సర్వీసులను వర్సిటీ వీసీ ప్రొఫెసర్ సీతారామారావు, సీసీఎ�
సే ఎస్ టూ లైఫ్ - సే నో టూ డ్రగ్స్' అంటూ తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్ బ్యూరో(టీఎస్న్యాబ్) నిర్వహిస్తున్న డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమంలో రెండో రోజు వివిధ కాలేజీల విద్యార్థులు ఉత్సాహంగా పాల�
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు, పల్లె ప్రజల నిజ జీవితాలకు అద్దంపట్టే చిత్రం ‘బలగం’ అని, ఈ చిత్రం తెలంగాణలో గొప్ప మైలురాయిగా నిలిచిపోతుందని అలనాటి ప్రముఖ దర్శకుడు బి.నరసింగరావుతోపాటు పలువురు మేధావులు, విశ�
2016కు ముందు బ్యాచ్ డిగ్రీ విద్యార్థులకు మే 31 నుంచి జూన్ 19 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్టు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ పీ వెంకటరమణ తెలిపారు.
దూర విద్యా కోర్సులలో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఎప్పుడైనా.. ఎక్కడైనా.. నిరంతరాయంగా పాఠాలు వినడం కోసం బీఆర్ అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ ఓ సరికొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తున్నది. యూనివర్సి�
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో 2022-23 వార్షిక సంవత్సరంలో బీఈడీ కోర్సును ప్రవేశపెట్టనున్నట్లు సార్వత్రిక విశ్వవిద్యాలయం అభ్యసన సహాయక సేవా విభాగం సంచాలకులు డాక్టర్ ఎల్ విజయకృష్�
బంజారాహిల్స్,జూలై 1: డా.బీఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ, పీజీతో పాటు పలు డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కోసం అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలయిందని యూనివర్సిటీ అధికారులు ఒక ప్రకటనలో తె�
బంజారాహిల్స్,మే 27: డా.బీఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులకు సంబంధించిన పరీక్షలు జూలై 4నుంచి నిర్వహించనున్నామని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. పీజీ ఎకనామిక్స్�
జూబ్లీహిల్స్లోని డా.బీఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఔషధ వనాన్ని శాసనమండలి సభ్యురాలు సురభి వాణీదేవి గురువారం ప్రారంభించారు.
Postpones all exams | డా.బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల పరిధిలో నిర్వహించనున్న అన్ని పరీక్షలు వాయిదా వేసినట్లు విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణ అధికారి డా.ఏవీఎన్ రెడ్డి ఓ ప్రకటన
ఏవోసీ సెంటర్ | సైనిక సిబ్బందికి డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో భాగంగా మరిన్ని కోర్సులను అందుబాటులోకి తీసుకువచ్చేలా డా.బీఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీతో ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్(ఏఓసీ) సెంటర్ల మద�