హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): 2016కు ముందు బ్యాచ్ డిగ్రీ విద్యార్థులకు మే 31 నుంచి జూన్ 19 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్టు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ పీ వెంకటరమణ తెలిపారు.
పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు నిర్వహిస్తామని పేర్కొన్నారు. వివరాలకుwww.braouonline.in ను సంప్రదించాలన్నారు.