Digvijaya Singh : నీట్ రగడ, ప్రశ్నా పత్రాల లీకేజ్, పరీక్షల వాయిదా వ్యవహారాలపై కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
VIjayasai Reddy | ఏపీలో ఒకసారి డబుల్ ఇంజిన్ సర్కార్ (Double engine sarkar) పనితీరు వల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం అయ్యిందని రాజ్యసభ సభ్యుడు, వైసీపీ నాయకుడు విజయసాయరెడ్డి బీజేపీ, కూటమి పార్టీలపై ట్విటర్లో ఆరోపించా
లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారు ఏర్పడుతుందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారిపోతాయని, అప్పుడు తెలంగాణ ఏక్నాథ్షిండే ఎవరో తెలుస్త�
మహారాష్ట్రలోని డబుల్ ఇంజిన్ ప్రభుత్వం విచిత్ర ఆలోచన చేసింది. యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పించాల్సిన ప్రభుత్వం దీన్ని వదిలేసి తెరపైకి రెజ్యూమ్ ఆలోచనను తీసుకొచ్చింది. యువతకు నాణ్యత గల రెజ్యూమ్లను అందజేయ
మణిపూర్లో స్త్రీల మానాలకు, పురుషుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. మానవత్వం మంటగలిసింది. పశు ప్రవర్తన హెచ్చు మీరింది. మైనారిటీలకు రక్షణ లేకుండాపోయింది.
కర్ణాటకలోని బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్లో అవినీతి డబుల్ అయ్యిందని, అందుకే ఇంజిన్ మార్చాల్సిన సమయమొచ్చిందని ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఆ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు.
హైదరాబాద్లోని బస్తీదవాఖానల మాదిరిగానే రాష్ట్రవ్యాప్తంగా 2 వేల పల్లె దవాఖానలు ఏర్పాటుచేస్తామని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు. వీటిని ఈ నెలలోనే ప్రారంభిస్తామని చెప్పారు. ప�
ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో ‘టీమ్ ఇండియా’ పేరు చెప్పి సమాఖ్య స్ఫూర్తి గురించి నీతులు పలికారు. తర్వాతి కాలంలో కేంద్రీకృత అధికారం దిశగా ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేస్తున్నారు. ‘బలమైన క�
గొప్ప నాగరికత, సంస్కృతిని కలిగిన ప్రాంతం అది..ఒకప్పుడు నీటి వనరులకు కొరతలేని ప్రాంతం అది..ఇప్పుడు నీళ్లు లేవు.. వర్షాలున్నా ఒడిసిపట్టే ప్లాన్ లేదు..పీడిస్తున్న నిరుద్యోగం, వలసలు.. పట్టని ప్రభుత్వాలు..ఇదీ బ�