డబుల్ బెడ్రూం ఇండ్లకు అర్హులను ఎంపిక చేసినా ఇంకా ఎందుకు కేటాయించడం లేదని లబ్ధిదారులు ఆగ్ర హం వ్యక్తం చేశారు. సోమవారం ఇండ్లల్లోకి ప్రవేశిస్తుండగా అధికారులు అడ్డుకోవడం తో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకున్�
భీమ్గల్ ఒకప్పుడు నిజామాబాద్ జిల్లాలో మేజర్ గ్రామ పంచాయతీ. సమస్యలతో సావాసం చేస్తున్న జీపీ. రోజురోజుకూ పెరుగుతున్న పట్టణ విస్తరణతో మౌలిక వసతుల కల్పన లేమి కొట్టొచ్చినట్లు ఉండేది. దీంతో స్థానిక ఎమ్మెల�
పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం గృహలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టింది. జిల్లా వ్యాప్తంగా తొలి విడుతలో 8,400 యూనిట్లు మంజూరు కాగా ఇప్పటివరకు 34,750 దరఖాస్తులు వచ్చాయి. నియోజకవర్గానికి 3 వేల చ�
పేదలు ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేస్తున్న రాష్ట్ర సర్కారు తాజాగా వారి సొంతింటి కలను నెరవేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నది. సొంత జాగ ఉండి అర్హులైన వారికి గృహలక్ష్మి పథకం ద్వారా రూ.3లక్షలు అందించనున్నది. హ
పేద, మధ్య తరగతి కుటుంబాల ఆశలను నెరవేర్చే మహత్తర ‘గృహలక్ష్మి’ పథకానికి రాష్ట్ర సర్కారు శ్రీకారం చుట్టింది. సొంత జాగ ఉండి ఇల్లు కట్టు కోవాలనుకునే వారికి రూ.3 లక్షల సాయం అందించేందుకు దరఖాస్తులు స్వీకరించిం�
Speaker Pocharam | ‘ఇల్లు కట్టుకో బిడ్డా.. డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేస్తా. మీ లాంటి పేద కుటుంబాలకు గూడు కల్పించేందుకే సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం పథకం తెచ్చిండు’ అంటూ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మహిళకు స�
పేదల గృహ నిర్మాణం కోసం తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకొన్నది. సీఎం కేసీఆర్ శాసనసభలో చెప్పినట్టుగానే సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకొనేందుకు ఆర్థిక స్థోమతలేని పేదల కోసం ‘గృహలక్ష్మి పథకం’ ప్రారంభిం
Minister Prashanth reddy | డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణ పథకం సీఎం కేసీఆర్ మానస పుత్రిక అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తున్నదని చెప్పారు.
కరీంనగర్ : రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డ సంతోషంగా ఉండాలనేదే సీఎం కేసీఆర్ లక్ష్యమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సోమవారం కరీంనగర్ రూరల్ మండలం మొగదుంపూర్ గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ పథకం కిం�
సొంత స్థలం ఉన్నవారు ఇల్లు నిర్మించుకోవడానికి రూ.3 లక్షలు ఆర్థిక సాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం అమలు చేస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్ల పథకానికి అదనంగా మరో 4 లక్షల మందికి ఈ సాయం అందిం
కేసీఆర్ పుట్టినరోజే మాకు అసలైన పండుగ: కిష్టయ్య భార్య కానిస్టేబుల్ కిష్టయ్య కుటుంబానికి కంటికి రెప్పలా! కానిస్టేబుల్ కిష్టయ్య.. స్వరాష్ట్ర సాధనలో ప్రాణాలు అర్పించిన అమరుడు. తెలంగాణ కంటే కుటుంబం, ఉద్యో
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘డబుల్ బెడ్ రూం’ పథకంతో పేదోడి సొంతింటి కలను సాకారం చేస్తున్నది. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని మంకాల్లో రూ. 150 కోట్లతో 19 బ్లాకుల్లో 2016 ఇ