భారత్లో అత్యంత తీవ్రంగా పెరుగుతున్న కుక్క కాట్ల బెడద పట్ల ప్రజారోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క 2024లోనే దేశంలో 37.17 లక్షల కేసులు నమోదయ్యాయి.
Supreme Court : వీధికుక్కల గురించి ఓ ఆంగ్లపత్రిక కథనాన్ని ప్రచురించింది. ఆ కథనం ఆధారంగా ఇవాళ సుప్రీంకోర్టు సుమోటో కేసును స్వీకరించింది. జస్టసి్ జేబీ పర్దివాలా, ఆర్ మహాదేవన్తో కూడిన ధర్మాసనం ఆ �
కుక్క కరిచిందంటే ఎంతో ఆందోళనగా ఉంటుంది. పిల్లలకు ఈ ప్రమాదం మరీ ఎక్కువగా పొంచి ఉంటుంది. కుక్క కాటుకు గురైనప్పుడు ఆందోళన చెందకూడదు. ఇన్ఫెక్షన్ను నివారించుకోవడానికి వీలైనంత త్వరగా వైద్య సహాయం పొందాలి.
జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరానగర్కాలనీ, వెంకటేశ్వరకాలనీలో ఓ వీధి కుక్క కాటుతో పదిమందికి గాయాలైన ఘటన శుక్రవారం వెలుగుచూసిం ది. ఇందిరానగర్కాలనీ నుంచి వెంకటేశ్వరకాలనీ వ రకు ఓ పిచ్చికుక్క స్వైర�
మండలంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. పగలు, రాత్రి అనే తేడా లేకుండా విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఒక్కో గ్రామంలో వందల సంఖ్యలో కుక్కలు ఉన్నాయి. చాలా గ్రామా�
గ్రేటర్లో కుక్కల బెడద రోజురోజుకు అధికమవుతోంది. పెరుగుతున్న కుక్కల జనాభాతోపాటు వాటి బారిన పడే బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. జిల్లాలోని ఫీవర్ ఆసుప్రతికి రోజుకు 70 నుంచి 80 మంది కుక్కకాటు బాధితులే వస్తున్
Harish Rao | రాష్ట్ర వ్యాప్తంగా కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. మనషులపై దాడులకు పాల్పడుతూ తీవ్రంగా గాయపరుస్తున్నాయి. వరుసగా కుక్కల దాడులు జరుగుతున్నప్పటికీ.. కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు న
తడి చేతులతో సెల్ఫోన్ చార్జింగ్ పె డుతూ విద్యుత్తు షాక్కు గురై బాలిక మృతిచెందింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా చింతకాని మండలం మత్కేపల్లి నామవరంలో శుక్రవారం చోటుచేసుకున్న ది. గ్రామానికి చెందిన కటికాల రామకృష్ణ
ప్రాణాంతకంగా మారే రేబిస్ వ్యాధిని నియంత్రించేందుకు రూపొందించిన అభయ్రాబ్ వ్యాక్సిన్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకొంటున్నది. ఇండియన్ ఇమ్యూనోలాజికల్స్ లిమిటెడ్ (ఐఐఎల్) 25ఏండ్ల క�
Fine for Dog bites | కుక్క కాట్లు, కుక్కల విషయంలో యజమానులు, ఇరుగుపొరుగుకు మధ్య గొడవల నేపథ్యంలో భువనేశ్వర్ మున్సిపల్ కార్పోరేషన్ నూతన బై లాస్ రూపొందించింది.