దీపావళి నేపథ్యంలో గురువారం రాత్రి నగరంలో వాయు కాలుష్యం గణనీయంగా పెరిగింది. ఒక్క మలక్పేటలోనే 335 ఏక్యూఐ పాయింట్లు నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీపావళి సందర్భంగా పటాకులు కాల్చడం, వాటి నుంచి వెలువడిన పొగ�
జిల్లా వ్యాప్తంగా గురువారం దీపావళి పండుగను ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. వర్తక, వ్యాపార దుకాణాల్లో లక్ష్మీపూజలు చేశారు. సాయంత్రం ఇండ్లు, దుకాణాల ఎదుట ఏర్పాటు చేసిన దీపాలు ఆకట్టుకున్నాయి. పటాకుల మోతతో గ్రా
ఆకాశం కాంతులతో ప్రజ్వరిల్లింది. దీపాలు కాంతులీనుతుండగా.. చెడుపై మంచి సాధించిన విజయానికి నిదర్శనంగా దీపావళి ధూంధాంగా జరిగింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వెలుగు దివ్వెల పండుగను ఘనంగా జరుపుకొన్నారు. నోముల�
ఉమ్మడి వరంగల్ జిల్లాలో దీపావళి వేడుకలు అంబరాన్నంటాయి. గురు, శుక్రవారాల్లో ప్రజలు భక్తి శ్రద్ధలతో కేదారేశ్వర నోములు, సత్యనారాయణ వ్రతాలు జరుపుకున్నారు. స్వీట్లు, పిండి పదార్థాలు తయారుచేసి దేవుడికి నైవే�
వెలుగు జిలుగుల దీపావళి పండుగను ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు గురువారం ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే పండుగ దీపావళి. ఉదయాన్నే ఇళ్ల ముంగిళ్లను శుభ్రం చేసి మ�
దీపావళి పండుగ సందర్భంగా భూపాలపల్లిలో ఏటా ఒకరి కనుసన్నల్లోనే దుకాణాలు ఏర్పాటయ్యేవి. అన్ని అనుమతులు తీసుకునే బాధ్యత అతడే తీసుకునేవాడు. ఇందుకోసం వ్యాపారుల నుంచి కొంత మొత్తం తీసుకునేవాడు. ఇప్పుడు పరిస్థిత
లైసెన్స్ ఉన్న విక్రేతల నుంచే దీపావళి పటాకులను కొనుగోలు భద్రాద్రి జిల్లా ఫైర్ అధికారి మురహరి క్రాంతికుమార్ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. భవనాలు, వాహనాలు, మండే స్వభావమున్న పదార్థాలకు దూరంగా బహిరంగ ప్రదే�
వాయు కాలుష్యానికి దివాళీ పటాసులు (Diwali crackers) ప్రధాన కారణం కాదని దేశంలో 90 శాతం బాణాసంచాను తయారుచేసే తమిళనాడు శివకాశీకి చెందిన బాణాసంచా తయారీదారులు స్పష్టం చేశారు.
దీపావళి సందర్భంగా రైళ్లలో ఎలాంటి పేలుడు, లేదా మండే స్వభావం ఉన్న పదార్థాలు నిషేధమని, తీసుకురావద్దని దక్షిణ మధ్య రైల్వే జోనల్ మేనేజర్ ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు. పేలుడు పదార్థాలపై నిషేధం ఉన్నదని, ప్ర
పట్టణంలోని ఎల్ఎస్ఎన్ ఫంక్షన్హాల్, జీహెచ్ఆర్ గార్డెన్తోపాటు పలు చోట్ల పటాకుల షాపులను ఏర్పా టు చేశారు. గతేడాదితో పోలిస్తే బాణసంచా ధరలు పెరిగినట్లు పలువురు పేర్కొన్నారు.
దీపావళి సందర్భంగా తాత్కాలిక టపాసుల దుకాణాలు ఏర్పాటు చేసే వారికి ఆయా జోనల్ డీసీపీలు తాత్కాలిక లైసెన్స్ జారీ చేస్తారని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. దరఖాస్తు దారులు www.tspolice.gov.in
మహబూబాబాద్: బాధ్యతారాహిత్యంగా అదే పనిగా టపాసులు కాల్చవద్దని, బాధ్యతగా వ్యవహరించి రాత్రి వేళల్లో ఎక్కువ సమయం బాంబులు కాల్చుతూ ప్రజలకు సౌండ్ పొల్యూషన్తో ఇబ్బందులు కలిగించొద్దని ఎస్పీ నంద్యాల కోటిరెడ్�
ఖమ్మం :నిబంధనలు అతిక్రమించి బాణాసంచా విక్రయిస్తే దుకాణాలు సీజ్ చేస్తామని పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ హెచ్చరించారు. నగరంలోని ఎస్ఆర్ఎండ్బీజీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేస�