Sonam Raghuvanshi | మేఘాలయ (Meghalaya) హనీమూన్ ట్రిప్లో భర్త రాజా రఘువంశీ (Raja Raghuvanshi) హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న సోనమ్ రఘువంశీ (Sonam Raghuvanshi) ని వైద్యపరీక్షల నిమిత్తం పోలీసులు ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని ఘాజీపూర్ (Ghazipur) జిల్�
జిల్లా దవాఖానగా మారిన నాగర్కర్నూల్లో స్పెషలిస్టు వైద్యులు ఫుల్గా ఉన్నా ఆశించిన స్థాయిలో వైద్యం అందని ద్రాక్షగా మారిందన్న ఆరోపణలు ఉన్నా యి. 2016లో జిల్లాగా ఏర్పడటంతో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏరియా దవాఖాన �
Doctor Kicks, Thrash Patient | చికిత్స కోసం వచ్చిన రోగిని ప్రభుత్వ డాక్టర్ కొట్టాడు. కాళ్లతో తన్నాడు. ఆ తర్వాత ఆ రోగి చేతులు పట్టుకుని గది నుంచి బయటకు ఈడ్చుకెళ్లాడు. సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వై�
Krishna Mohan Reddy | విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టికి పెంచడం వల్ల గ్రామీణ ప్రాంతాలలో కూడా ప్రజలకు మెరుగైన వైద్యం అందించే విధంగా కృషి చేస్తామని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తెలిపారు.
పట్టణం అభివృద్ధి, సుందరీకరణకు ప్రభుత్వం అత్యంత ప్రాధా న్యమిస్తున్నదని తాండూరు ఎమ్మెల్యే పి.రోహిత్రెడ్డి పేర్కొన్నారు. శనివారం తాండూరు మున్సిపల్ పరిధిలోని పలువార్డుల్లో పర్యటించిన ఆయన స్థానిక నేతలు
Nagarkurnool | జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రి సర్జరీ గదిలోని బాత్రూంలో శిశువు మృతదేహం కలకలం సృష్టించింది. సోమవారం రాత్రి ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
న్యూఢిల్లీ: దేశంలోని జిల్లా హాస్పిటల్స్పై నివేదిక రిలీజ్ చేసింది నీతి ఆయోగ్. ఈ డేటా ప్రకారం.. దేశంలో సగటున ఒక జిల్లా హాస్పిటల్లో లక్ష మందికి 24 బెడ్స్ మాత్రమే ఉన్నాయి. ఇక ప్రతి లక్ష మందికి కేవల