‘చేపా చేపా ఎందుకు ఎండలేదు?’ అన్న కథ మారిపోయింది. ప్రస్తుతం ‘చేపా.. చేపా.. చెరువుకు ఎందుకు చేరలేదు? కాంట్రాక్టర్లు టెండర్లు వేయలేదు!.. కాంట్రాక్టర్లు టెండర్లు ఎందుకు వేయలేదు?.. ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చె�
మత్స్యకారులకు ఆర్థిక తోడ్పాటును అందించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన చేప పిల్లల పంపిణీ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అటకెక్కిస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎనిమిదేండ్ల పాటు ఏటా వానకాలం �
మత్స్యకారులకు కాంగ్రెస్ సర్కారు అన్యాయం చేసింది. కొత్త పథకాలు అమలు చేయకపోగా.. ఉన్న పథకాలకు పాతర వేస్తున్నది. ఉచిత చేపల పిల్లల పంపిణీని కుదించింది. గతేడాదితో పోలిస్తే చెరువుల్లో నీళ్లు లేవనే సాకుతో ఈసార�
తెలంగాణ ఫుడ్స్లో వినియోగిస్తున్న ముడిసరుకు ధరల సవరణకు త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక ప్రకటించారు. రాష్ట్ర సచివాలయంలో మంగళవారం తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ చై
ఈ నెల 25న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరా పార్కు వరకు లక్షలాది మంది బీసీలతో కులగణన మార్చ్ చేపడుతున్నామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ తెలిపారు. కులగణనపై హై�
మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాలో ఈ ఏడాది పలు చెరువులలో చేప పిల్లల వదిలివేతకు జిల్లా మత్స్య శాఖ ప్రణాళికను సిద్ధం చేసింది. 63 లక్షల చేప పిల్లలను జిల్లా వ్యాప్తంగా వదిలేందుకు లక్ష్యంగా పెట్టుకుంది. చేప పిల్ల�
50 ఏండ్ల వయసున్న గీత, చేనేత కార్మికుల్లాగే మత్స్యకారులకు కూడా పెన్షన్ ఇవ్వాలని మత్స్య ఫెడరేషన్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు సోమవారం ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ అధ్యక్షతన నిర్వహించిన జనరల్ బా
మత్స్యకారుల ఆర్థిక ఎదుగుదలకు తెలంగాణ ప్రభుత్వం కొండంత అండగా నిలుస్తున్నది. వారి జీవనోపాధి కోసం ఏటా ఉచితంగా చేప పిల్లలను అందజేస్తూ చేయూతనందిస్తున్నది. ఈ ఏడాది రంగారెడ్డి జిల్లాలోని 804 చెరువుల్లో 1.96 కోట్ల
సముద్రతీర ప్రాంతం లేకపోయినా తెలంగాణ రాష్ట్రం నీలివిప్లవం సృష్టించింది. రాష్ట్రంలోని చెరువులన్నీ చేపలతో కళకళలాడుతుంటే.. మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు విరజిమ్ముతున్నాయి. వెరసి మత్స్య సంబురం కొనసాగుత
రాష్ట్ర సర్కారు ప్రతిష్టాత్మకం గా చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. ఏటేటా చేపల ఉత్పత్తి పెరగడంతో ఆ కుటుంబాలు ఆర్థికంగా బలోపేతమవుతున్నాయి.
ఉమ్మడి జిల్లాలో నీలి విప్లవం కొనసాగుతున్నది. ముదిరాజ్ కుటుం బాలకు ప్రభుత్వం చేయూతనిస్తున్నది. ఇందుకోసం ప్రభుత్వం ఏటా రూ.కోట్లు ఖర్చు చేస్తున్నది. ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేస్తూ వీటిని రిజర్వాయర్లు