Double Bedroom Houses | కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంజూరైన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇవ్వకుండా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారని అర్హులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంజూరైన ఇండ్ల లిస్టులో తమ పేరు వ�
మండల కేంద్రంలో ఎన్పీఆర్డీ ఆధ్వర్యంలో దివ్యాంగులు తహసీల్ కార్యాలయాన్ని బుధవారం ముట్టడించారు. కాంగ్రెస్ నేతలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగులకు రూ. 6 వేల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
‘డబుల్ బెడ్రూం ఇండ్లు మాకు కేటాయించాల్సిందే.. అప్పటి వరకు ఇక్కడి నుంచి కదిలేదు’ అని హనుమకొండలోని అంబేద్కర్ నగర్, జితేందర్నగర్లోని గుడిసెవాసులు భీష్మించుకు కూర్చున్నారు. ఆదివారం అంబేద్కర్నగర్ల�
సొంతింటి కల సాకారమైందన్న ఆనందాన్ని కాంగ్రెస్ సర్కారు దూరం చేస్తోంది. డబుల్ బెడ్రూం ఇండ్లకు మౌలిక వసతులు కల్పించాల్సిన ప్రభుత్వం.. ఎనిమిది నెలలుగా ఏ ఒక్క పనిని పూర్తి చేయలేదు. తాగునీరు, కరెంట్, రహదారి, �
హామీలు నెరవేర్చిన బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలందరూ అం డగా నిలవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పిలుపునిచ్చారు. రాష్ర్టాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్ను మరోసారి ఆశ�
మంత్రి కేటీఆర్ ఈ నెల 5న కొత్తూరులో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ మంగళవారం పరిశీలించారు.
డబుల్ ఇండ్ల పంపిణీకి కౌంట్డౌన్ ప్రారంభమైంది. మరో వారం రోజుల్లో ఇండ్లను లబ్ధిదారులకు అందజేయనున్నారు. ఇప్పటికే అధికారులు అర్హులను గుర్తించే పనిలో ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాతంత్య్ర దినోత్సవ ప�
డబుల్బెడ్రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపికను పారదర్శకం గా చేపడుతున్నట్లు జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మున్సిపాలిటీలోని 18, 19 వార్డుల్లో సోమవారం ఇంటింటి సర్వే నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి కుటుంబ
డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీని పారదర్శకంగా నిర్వహిస్తామని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలిపారు. శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీలోని 17, 20వ వార్డుల్లో లబ్ధిదారుల ఎంపి క కోసం ఇంటి
సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరులో నిర్మించిన ఈ డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయాలు ప్రారంభోత్సవానికి ముస్తాబయ్యాయి. జీప్లస్ 4 నమూనాలో ఒక్కో బ్లాకులో 12 ఇండ్ల చొప్పున మొత్తం 400 నిర్మించారు. వీటిని త్�
వనపర్తి జిల్లాలో 543 మందికి ‘డబుల్' లక్కీ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం పేదింటి కలను సాకారం చేసేందుకు నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను లక్కీడిప్ ద్వారా కేటాయించారు. గురువారం కలెక్టర్ తేజస్ నందలాల్పవ�
పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మిస్తున్నది. ఇందులో భాగంగా వికారాబాద్ జిల్లాకు 3,800 ఇండ్లు మంజూరు కాగా, 1079 ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. రంగారెడ్డి జిల్లా�