ముందుగా సాస్ తయారు చేసుకోవడం కోసం వెల్లుల్ని రెబ్బల్ని సన్నగా తరిగి, బాణట్లో కొద్దిగా వెన్నపూస వేసి వేయించాలి. తర్వాత గోధుమ పిండి వేసి పాలుపోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. తర్వాత చీజ్ను తురిమి దీనికి క�
ఆమె రోటి పచ్చడి నూరుతుంటే.. ఇంటిల్లిపాదీ నోరూరాల్సిందే. వంకాయ బడితం చేస్తే.. వాడకట్టంతా ఇంటి ముందు వాలిపోతుంది. పులిహోర కలుపుతున్నదని తెలిస్తే.. ఉపవాస దీక్ష మధ్యాహ్నానికే ముగుస్తుంది. ఆ పెద్దావిడ అమృత హస్�
ముందుగా బియ్యాన్ని బాగా కడిగి రోజంతా నాన బెట్టాలి. నీళ్లు వంపిన బియ్యాన్ని ఆరబెట్టి పిండి పట్టుకుని జల్లించాలి. మందపాటి గిన్నెలో బెల్లం ముదురుపాకం పట్టుకోవాలి.
ముందుగా గోధుమపిండిలో ఉప్పు, ఒక టేబుల్స్పూన్ నూనె వేసి తగినన్ని నీళ్లుపోసి చపాతీ పిండిలా కలిపి అరగంటపాటు నానబెట్టుకోవాలి. ముల్లంగి తురుములోని నీళ్లను గట్టిగా పిండి పెట్టుకోవాలి.
స్టవ్మీద పాన్పెట్టి నెయ్యివేసి, వేడయ్యాక తరిగిన డ్రై ఫ్రూట్స్, కొబ్బరి ముక్కలు వేసి వేయించి పక్కన పెట్టాలి. అదే పాన్లో తరిగిన పనస తొనలు వేసి రెండు నిమిషాల పాటు వేయించి అరకప్పు నీళ్లుపోసి, మూతపెట్టి ఐ�
బియ్యాన్ని బాగా కడిగి గంటపాటు నానబెట్టుకోవాలి. ఒక గిన్నెలో అరకప్పు నీళ్లుపోసి, బెల్లం వేసి కరిగేలా కలపాలి. స్టవ్మీద గిన్నెపెట్టి పాలు పోసి వేడయ్యాక బియ్యం వేసి బాగా ఉడికించాలి.
స్టవ్మీద కడాయి పెట్టి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, నూనె వేసి వేడయ్యాక జీలకర్ర, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, అల్లం, వెల్లుల్లి ముద్ద, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసి బాగా వేయించాలి.
ఒక పాత్రలో నీళ్లు తీసుకోవాలి. అందులో టోఫు వేసుకుని వేడిచేయాలి. టోఫు మెత్తగా అయ్యేవరకు అలానే ఉంచాలి. ఆ తర్వాత ఉప్పు, అల్లం, ఉల్లిగడ్డ తరుగు, నువ్వుల నూనె అందులో కలపాలి.
ఒక కప్పు, ఆలుగడ్డలు: రెండు, పచ్చిమిర్చి తురుము: ఒక టీస్పూన్, ఉల్లిగడ్డ: ఒకటి, కొత్తిమీర, కరివేపాకు తురుము: కొద్దిగా, నిమ్మరసం: రెండు టీస్పూన్లు, బియ్యపు పిండి: ఒక టేబుల్ స్పూన్, కారం, ధనియాల పొడి: ఒక టీస్పూన్�
ముందుగా రొయ్యలను శుభ్రంగా కడిగి కొద్దిగా ఉప్పు, పసుపు వేసి గంటపాటు నానబెట్టాలి. గంట తర్వాత రొయ్యల్లో నీళ్లుపోసి కడగాలి. ఒక గిన్నెలో రొయ్యలు, ఒక టీస్పూన్ కారం, కొంచెం పసుపు వేసి పది నిమిషాలు పక్కన పెట్టాల�