Vishwas Kumar Ramesh | ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఒకే ఒక్క ప్రయాణికుడు విశ్వాస్ కుమార్ రమేష్ గాయాల నుంచి కోలుకున్నాడు. దీంతో అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్ నుంచి అతడ్ని డిశ్చార్జ్ చేశారు.
అనారోగ్యంతో దవాఖానలో చేరిన సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) డిశ్చార్జ్ అయ్యారు. తీవ్ర కడుపు నొప్పితో చెన్నైలోని ఓ ప్రైవేటు దవాఖానలో సెప్టెంబర్ 30న జాయిన్ అయిన విషయం తెలిసిందే.
మెదడు సర్జరీ తర్వాత కోలుకున్న ఆధ్యాత్మిక గురువు, సద్గురు జగ్గీ వాసుదేవ్ బుధవారం దవాఖాన నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నదని దవాఖాన వర్గాలు వెల్లడించాయి. మార్చి 17న ఆయనకు మేజర�
Jagajyothi | రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఇంజినీరింగ్ విభాగం ఈఈ జగజ్యోతిని(Jagajyothi) ఉస్మానియా దవాఖాను( Osmania Hospital) నుంచి డిశ్చార్జ్(discharged) చేశారు.
Priyanka Gandhi : డీహైడ్రేషన్, కడుపులో ఇన్ఫెక్షన్తో బాధపడుతూ చికిత్స పొందిన కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ సోమవారం ఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.
Deve Gowda : శ్వాసకోశ సమస్యతో బాధపడుతూ బెంగళూర్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ (90) ఆరోగ్యం మెరుగుపడింది.
Saif Ali Khan : మోకాలి శస్త్రచికిత్స అనంతరం బాలీవుడు నటుడు సైఫ్ అలీ ఖాన్ ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రి నుంచి మంగళవారం డిశ్చార్జి అయ్యారు. సైఫ్ అలీ ఖాన్ ఆస్పత్రి నుంచి తన కారులో వెళుతూ కనిపించారు.
యశోద దవాఖానలో ఏడు రోజులుగా చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ అధినేత, పార్టీ శాసనసభా పక్షనేత కేసీఆర్ శుక్రవారం డిశ్చార్జి కానున్నారు. ఈ విషయాన్ని వైద్యులు ప్రకటించారు. దవాఖాన నుంచి నేరుగా ఆయన బంజారాహిల్స్�
Kamal Haasan | స్టార్ నటుడు కమల్హాసన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. బుధవారం సాయంత్రం ఆయన తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. జ్వరం, దగ్గుతో బాధపడుతున్న ఆయన్ని కుటుంబ సభ్యులు చెన్నైలోని శ్రీరామచంద్ర
బీర్కూర్, నవంబర్ 27 : రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి శనివారం దవాఖాన నుంచి డిశ్చార్జి అయ్యారు. ఈ నెల 24న కొవిడ్ పాజిటివ్ రావడంతో వైద్యుల సూచనల మేరకు ముందు జాగ్రత్తగా హైదరాబాద్లోని ఏఐజీ దవ�
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగ్దీప్ ధంఖర్, ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రి నుంచి గురువారం డిశ్చార్జ్ అయ్యారు. ‘ఆరోగ్యంతో ఎయిమ్స్ నుంచి వెళ్తున్నా. ఎయిమ్స్ వైద్యులు, నర్సింగ్ సిబ్బంది వృత్తి నైపుణ్య�
ముంబై: మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వానికి చెందిన ఎన్సీపీ మంత్రి ఛగన్ భుజ్బల్కు ఊరట లభించింది. ఆయనతోపాటు కుమారుడు, మేనల్లుడు మరో ఐదుగురిని మహారాష్ట్ర సదన్ స్కామ్ కేసు నుంచి ఏసీబీ ప్రత్యేక కోర్టు గురు�
బాలీవుడ్ లెజండరీ నటుడు దిలీప్ కుమార్( 98) కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడిన దిలీప్ కుమార్కు హిందూజా ఆస్పత్రి వైద్యులు ప్రత్యేక చ�