న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగ్దీప్ ధంఖర్, ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రి నుంచి గురువారం డిశ్చార్జ్ అయ్యారు. ‘ఆరోగ్యంతో ఎయిమ్స్ నుంచి వెళ్తున్నా. ఎయిమ్స్ వైద్యులు, నర్సింగ్ సిబ్బంది వృత్తి నైపుణ్య�
ముంబై: మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వానికి చెందిన ఎన్సీపీ మంత్రి ఛగన్ భుజ్బల్కు ఊరట లభించింది. ఆయనతోపాటు కుమారుడు, మేనల్లుడు మరో ఐదుగురిని మహారాష్ట్ర సదన్ స్కామ్ కేసు నుంచి ఏసీబీ ప్రత్యేక కోర్టు గురు�
బాలీవుడ్ లెజండరీ నటుడు దిలీప్ కుమార్( 98) కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడిన దిలీప్ కుమార్కు హిందూజా ఆస్పత్రి వైద్యులు ప్రత్యేక చ�
కోల్కతా : పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్దదేవ్ భట్టాచార్య, ఆయన సతీమణి మీరా భట్టాచార్య ఇవాళ కోల్కతాలోని నర్సింగ్ హోమ్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గత కొన్ని రోజుల నుంచి ఇద్దరూ కోవిడ్ సంబంధిత రుగ్�