Statue of Equality | ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్, నటి, నిర్మాత ఛార్మి కౌర్ హైదరాబాద్ శివారులోని ముచ్చింతల్లో ఉన్న 'స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ'ని సందర్శించారు.
విజయ్ సేతుపతి కథానాయకుడిగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా ప్రకటించిన నాటి నుంచి ఫిల్మ్ వర్గాల్లో ఈ సినిమా ఓ ఆసక్తికరమైన టాపిక్గా నిలిచింది. ఎప్పుడెప్పుడు ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందా! అని సినీ ప�
Double iSmart | పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని (Ram Pothineni) టైటిల్ రోల్లో నటించిన సీక్వెల్ ప్రాజెక్ట్ డబుల్ ఇస్మార్ట్ (Double iSmart). కావ్య థాపర్ హీరోయిన్గా నటించింది. 2024 ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం,
రోజులో కథ రాసే ధీరుడు.. నెలలో షూటింగ్ అంతా పూర్తిచేసే యోధుడు.. ఆయన. ఇండస్ట్రీకి బ్లాక్బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు. అతగాడి డైరెక్షన్లో నటించడానికి అగ్రహీరోలు సైతం తహతహలాడేవారు.
Director Puri Jagannadh | డబుల్ ఇస్మార్ట్తో స్టార్ దర్శకుడు పూరి జగన్నాథ్ మళ్లీ కంబ్యాక్ ఇస్తాడని అటూ అతడి ఫ్యాన్స్తో పాటు సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే ఈ సినిమా ఫ్లాప్ అవ్వడమే కాకుండా పూరీ �
రామ్ పోతినేని, పూరీజగన్నాథ్ల ‘డబుల్ ఇస్మార్ట్' చిత్రం ఆగస్ట్ 15న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర అవుతున్న కొద్దీ ప్రమోషన్స్ని చిత్రబృందం వేగవంతం చేసింది.
రామ్ పోతినేని ‘డబుల్ ఇస్మార్ట్' మ్యూజిక్ హంగామాకు రెడీ అయ్యింది. ‘ఇస్మార్ట్ శంకర్'కి సీక్వెల్గా దర్శకుడు పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న విషయం తె
హీరో రామ్లోని ఎనర్జీని అద్భుతంగా ఆవిష్కరించిన సినిమా ‘ఇస్మార్ట్శంకర్'. దర్శకుడు పూరీజగన్నాథ్ ఈ సినిమాతో రామ్లోని ఆప్డేట్ వెర్షన్ని ఆవిష్కరించాడు. హైవోల్టేజ్ పవర్ఫుల్ ఎనర్జీతో కూడిన ఈ కేరక�
పూరి జగన్నాథ్ ‘ఇస్మార్ట్ శంకర్' సీక్వెల్తో దుమ్ము రేపడానికి సిద్ధమవుతున్నాడు. రామ్ పోతినేని హీరోగా నటించిన ఈ చిత్రం 2019లో విడుదలై సంచలన విజయం సాధించింది. దర్శకుడు పూరి హీరో రామ్లోని కొత్త కోణాన్ని �
డ్రగ్స్ కేసులో మొదలైన ఈడీ విచారణ హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)విచారణ ప్రారంభించింది. మొదటిరోజు మంగళ
పూర్ణ, తేజ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బ్యాక్డోర్’. కర్రి బాలాజీ దర్శకుడు. బి. శ్రీనివాస్రెడ్డి నిర్మాత. ఈ చిత్రంలోని ‘రారా నన్ను పట్టేసుకుని’ అనే పాటను ఇటీవల దర్శకుడు పూరి జగన్నాథ్ విడుదలచేశా�