యూపీఐ లావాదేవీలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. గత నెలలో 20 బిలియన్ల లావాదేవీలు జరిగినట్టు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) వెల్లడించింది.
దేశంలో డిజిటల్ లావాదేవీలు రోజు రోజుకూ జోరందుకుంటున్నాయి. ప్రస్తుతం ఐదు రూపాయల కొత్తిమీరకు, రూ.ఐదు వేల షాపింగ్కు, లక్ష రూపాయల బంగారం కొనుగోలుకు కూడా యూపీఐ ద్వారానే చెల్లిపులు జరుగుతున్నాయి.
Cash Transactions | దేశంలో ఇప్పటికీ డిజిటల్ లావాదేవీల (Digital transactions) కంటే నగదు లావాదేవీలే (Cash transactions) ఎక్కువగా జరుగుతున్నాయి. అందుకే ప్రజలను డిజిటల్ లావాదేవీల వైపు మళ్లించడానికి ఆదాయపన్ను శాఖ (Income tax department) కీలక నిర్ణయాలు తీసుకుం�
UPI Milestone | యూపీఐ లావాదేవీల్లో కీలక మైలురాయి రికార్డైంది. ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ నెలాఖరు వరకూ 15,547 కోట్ల లావాదేవీలు జరిగితే రూ.223 లక్షల కోట్ల చెల్లింపులు జరిగాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది.
జిల్లాలో ఎన్నికలను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ హనుమంతు కె.జెండగే చెప్పారు. ఇబ్బందులేవీ లేకుండా ఇప్పటికే అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. డబ్బు, మద్యం అక్రమ తరలింపులపై స
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ (యూపీఐ) పరిచయమైన దగ్గర్నుంచి దేశంలో డిజిటల్ లావాదేవీల విప్లవం వచ్చిందనే చెప్పాలి. ఎంతో సౌకర్యవంతమైన, వేగవంతమైన చెల్లింపులు, నగదు బదిలీకి వీలు కలిగింది. అయితే అప్పుడప్పుడు కొన్ని
కాలానుగుణంగా వస్తున్న మార్పులకు తోడు ప్రయాణికులకు మరింత చేరువయ్యేందుకు టీఎస్ ఆర్టీసీ సరికొత్త నిర్ణయాలతో ఆకర్షిస్తోంది. ఇప్పటికే సాంకేతికను అందిపుచ్చుకుంటూ ఆన్లైన్ టికెటింగ్, టిమ్స్తో సులభంగా �