ఖమ్మం జిల్లా గ్రంథాలయంలోని సమస్యలపై పాఠకులు రోడ్డెక్కారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు తామంతా గ్రంథాలయానికి వస్తే.. తమకిక్కడ కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదంటూ నిరుద్యోగులు, ఉద్యోగార్థులు ఆగ్రహం వ
మన్యంలో ప్రగతి వికసిస్తున్నది. పూర్తి ఏజెన్సీ నియోజక వర్గమైన పినపాకలో అభివృద్ధి పరుగులు పెడుతున్నది. సాధారణ నిధులతోపాటు రూ.300 కోట్లకు పైగా ఎస్టీ సబ్ప్లాన్ నిధులతో పనులు జోరుగా సాగుతుండడంతో నియోజకవర్గ
రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈ నెల 6న నగర పర్యటనకు వస్తున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు.
పుట్టిన ఊరి మీద ప్రేమతో కార్పొరేట్ స్థాయిలో పాఠశాల భవనం, ఫర్నిచర్ ఏర్పాటు చేసి ఆదర్శంగా నిలుస్తున్నాడు మండలంలోని ఇస్కిళ్ల గ్రామానికి చెందిన గుండా మధుసూదన్గుప్తా.
ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ కేంద్ర కార్యాలయాన్ని, వివిధ రాష్ర్టాల్లో పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్న బీఆర్ఎస్.. హైదరాబాద్లో అత్యాధునిక సాంకేతిక హంగులతో మరో భారీ భవన నిర్మాణానికి శ్రీ
పల్లెల్లో పబ్లిక్ లైబ్రరీలు అందుబాటులోకి రానున్నాయి. అందరికీ ఉపయోగపడేలా ప్రభుత్వ భవనాల్లోనే గ్రంథాలయాలు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. యాదాద్రి భువనగిరి జిల్లా�
భారత జాతీయ డిజిటల్ లైబ్రరీ ఎన్నో భాషల్లోని విలువైన విజ్ఞానాన్ని ఉచితంగా అందిస్తున్నది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సహకారాంతో ప్రాథమిక విద్య నుంచి పీజీ స్థాయి వరకు అవసరమైన విలువైన విజ్ఞా�
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వెబ్సైట్లోకి ముక్రా(కే) చేరింది. రూఫ్టాప్ సోలార్ పవర్ గ్రిడ్లు, డిజిటల్ లైబ్రరీ, విజయవంతంగా వ్యర్థ పదార్థాల నిర్వహణతో పాటు పలు అంశాల్లో ముక్రా(కే) గ్రామ
మారేడ్పల్లి : ప్రభుత్వ పాఠశాలలను సమగ్ర అభివృద్ధి చేయడంతో పాటు, విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల వసతులను కల్పించేందుకు కృషి చేస్తున్నామని పశుసంవర్థక మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖ మంత్రి తలసాని �