పాఠశాలలో డిజిటల్ తరగతులలోని ఇంగ్లిష్ బోధన విద్యార్థులకు అర్థమయ్యేలా ప్రధానోపాధ్యాయులు చూసుకోవాలని, పదో తరగతి విద్యార్థులు బాగా చదువుకుని వందశాతం ఉత్తీర్ణత సాధించాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌత�
Manchu Lakshmi | సినీ నటి మంచు లక్ష్మి(Manchu Lakshmi) జోగులాంబ గద్వాల జిల్లాలో(Gadwal) పర్యటిస్తున్నారు. గట్టు మండలం ఆలూరు గ్రామ ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ తరగతులను ప్రారంభించేందుకు జిల్లా కేంద్రానికి విచ్చేశారు.
రేకుల షెడ్డు... గాలి, వెలుతురు సోకని ఇరుకు గదులు.. సవాలక్ష సమస్యలతో సతమతమైన బోధన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల.. ఇప్పుడు హైటెక్ సొబగులు దిద్దుకున్నది. ఆహ్లాదరకమైన వాతావరణం, సకల సౌకర్యాలు, ఆధునిక హంగులతో అలరారుత�
కళతప్పిన బడులకు సరికొత్తరూపు తీసుకొస్తున్నది. వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి మంచి విద్యనందిస్తున్నది. డిజిటల్ విద్యతోపాటు శారీరక, మానసిక ఎదుగుదలకు, ఆరోగ్యవంతమైన జీవితానికి బడిని కేంద్రంగా చేసి �
టెన్త్ ఫలితాల్లో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చి 100 శాతం సక్సెస్ అయ్యారు. రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ పాఠాలు, సకల సౌకర్యాలు కల్పించారు. దీం�
జయశంకర్ భూపాలపల్లి : మన ఊరు -మన బడి కార్యక్రమం ద్వారా సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని పాఠశాలలకు పూర్వవైభవం తీసుకొచ్చారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి అన్నారు. డిజిటల్ విద్యా బోధనను మెరుగు పరచాల
Digital Classes | తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఆన్లైన్లో తరగతులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఆన్లైన్ క్లాసులు
ప్రభుత్వ విద్యాసంస్థల్లోత్వరలో ఏర్పాటు డిజిటల్ బోధనకు అన్ని చర్యలు ప్రైవేటు నుంచి ప్రభుత్వ స్కూళ్లకు విద్యార్థులు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి బడంగ్పేట, జనవరి 7 : ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ
దమ్మపేట: అశ్వారావుపేట నియోజవర్గంలోని అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి మండలాలకు చెందిన ఉపాధ్యాయులకు మంగళవారం డిజిటల్ తరగతులపై దమ్మపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ శిక్షణ
2 వేల స్కూళ్లలో కంప్యూటర్ ల్యాబ్లు ల్యాబ్లు, క్లాస్రూంలకు రూ.170 కోట్లు ఇటీవలి పీఏబీ సమావేశంలో ఆమోదం హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): పాఠశాల విద్యను డిజిటలైజేషన్గా మార్చేందుకు విద్యాశాఖ అధికారులు
రాష్ర్టానికే రోల్మోడల్గా సిద్దిపేట స్వచ్ఛబడి చెత్త పునర్వినియోగంపై ప్రజలకు అవగాహన సంపద సృష్టిపై డిజిటల్ పాఠాలు సిద్దిపేట, ఆగస్టు 1(నమస్తే తెలంగాణ ప్రతినిధి): బడి అనగానే విద్యార్థులు ఉంటారు అనుకుంటా�
హైదరాబాద్: ఒకటి అదేవిధంగా 2 తరగతులకు సంబంధించిన డిజిటల్ పాఠాలు ఆగస్టు 3 నుంచి ప్రారంభం కానున్నాయి. ఆగస్టు నెలలో ప్రతిరోజూ T-SAT నిపుణ ఛానల్ ద్వారా 30 నిమిషాల పాటు రెండు పాఠాలతో కూడిన డిజిటల్ తరగతులు ప్రసార�