గోదావరిఖని వినోభా నగర్ లో కరీంనగర్ మెడికవర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో బుధవారం చేపట్టిన ఉచిత గుండె వ్యాధి నిర్ధారణ శిబిరానికి విశేష స్పందన లభించింది. ఆ డివిజన్లోని సింగరేణి ఉద్యోగులు, రిటైర్డు కార్మికులు దాద�
స్కానింగ్లు, చర్మాన్ని కత్తిరించి చేసే ఇన్వేసివ్ పరీక్షలు వంటివి లేకుండానే సులువుగా రోగ నిర్ధారణ జరిగే రోజులు మరెంతో దూరంలో లేవు. పేగులకు సంబంధించిన కొలరెక్టల్ క్యాన్సర్ నిర్ధారణకు చేసే రక్త పరీక్
‘నేను పోత బిడ్డో సర్కారు దవాఖానకు’.. ఇది నిన్నా మొన్నటి వరకు కేసీఆర్ ప్రభుత్వ పాలనలో ఊరూవాడా వినిపించిన మాట. అందుకు కారణం లేకపోలేదు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో బీఆ�
రాష్ట్రంలోని దివ్యాంగులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఉదయ్పూర్లోని నారాయణ్ సేవా సంస్థాన్ ఆధ్వర్యంలో ఆదివారం కింగ్కోఠిలోని ఈడెన్ గార్డెన్లో ఉచితంగా స్క్రీని�
ఒక విస్తృతమైన జన్యు పరీక్ష ఒక నవజాత శిశువు ప్రాణాన్ని కాపాడింది. అయితే ఇలాంటి టెస్టు కారణంగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది చిన్నారుల ప్రాణాలను సైతం కాపాడవచ్చునని అమెరికా పరిశోధకులు అంటున్నారు. ‘మొత్త
అమెరికాలో రోగనిర్ధారణలో జరుగుతున్న చిన్నచిన్న పొరపాట్లకు ఏటా 3.71 లక్షల మంది బలైపోతున్నారు. జాన్హాప్కిన్స్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ తాజా అధ్యయనంలో ఈ షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి.
ఎంత మొండి క్యాన్సర్నైనా సకాలంలో గుర్తించగలిగితే దానిని నియంత్రించి, రోగి జీవితకాలాన్ని పెంచవచ్చు. ప్రస్తుతం క్యాన్సర్ వ్యాధులకు పలురకాల ఆధునిక చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. సెల్ టార్గెటెడ్ థెర�
రోగ నిర్ధారణలో రేడియో ఐసోటోప్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని బాబా అణు పరిశోధనా సంస్థలోని రేడియో ఫార్మాస్యూటికల్ విభాగానికి చెందిన శాస్త్రవేత్త డాక్టర్ మాధవ బీ మల్లియా తెలిపారు. గీతం స్కూల్ ఆఫ్ సైన్
నోటి వెనకభాగంలో గొంతుకు రెండువైపులా ఉండే లింఫ్ (శోషరస) గ్రంథులను టాన్సిల్స్ అంటారు. వాటికి సమీపంలో నోటి పైభాగంలో, ముక్కు రంధ్రంలో ఉండే లింఫ్ గ్రంథులు.. ఎడినాయిడ్స్. శరీరంలోకి ప్రవేశించడానికి ప్రయత్న�