ప్రపంచంలో ఆరోగ్య సంక్షోభానికి ప్రధానంగా కారణమవుతున్న మధుమేహ చికిత్సకు స్విట్జర్లాండ్కు చెందిన పరిశోధకులు కొత్త విధానాన్ని రూపొందించారు. మధుమేహ బాధితుల్లో బ్లడ్ షుగర్ స్థాయిలను నియంత్రించగలిగే ల�
ఊబకాయుల్లో ప్రతి ముగ్గురిలో ఇద్దరి మరణాలకు గుండెజబ్బులే కారణమని తాజా అధ్యయనం వెల్లడించింది. గత నాలుగు దశాబ్దాల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా స్థూలకాయుల సంఖ్య రెట్టింపు కంటే ఎక్కువై ప్రస్తుతం 100 కోట్లకు చేరి
రెడ్ మీట్ను తినడం వల్ల టైప్-2 డయాబెటిస్ ముప్పు పెరుగుతుందని తాజా అధ్యయనంలో తేలింది. 20 దేశాల్లోని సుమారు 19 లక్షల మందిపై ఈ అధ్యయనం నిర్వహించారు. 50 గ్రాముల ప్రాసెస్డ్ మీట్ను అలవాటుగా తినడం వల్ల టైప్-2 మధ
ప్రపంచంలోని ప్రతీ పది మందిలో ఒకరు డయాబెటిస్తో బాధపడుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఇన్సులిన్ వంటి ఇంజెక్షన్లు, మందులను తరుచూ వాడటం డయాబెటిస్ రోగులకు ఇబ్బందిగా మారింది.
ఎప్పుడు చూసినా ఏదో ఒకటి నోట్లో వేసుకోకుండా నిర్ణీత కాల పరిమితికి లోబడి తినడాన్ని ‘ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్' అంటారు. ఈ విధానాన్ని అనుసరించడం వల్ల టైప్ 2 డయాబెటిస్ రోగులు బరువు తగ్గడంతోపాటు రక్తంలో చక్క
టైప్ 2 డయాబెటిస్ రోగులకు రోజూ ఇన్సులిన్ ఇంజెక్షన్ అవసరమవుతుంది. ఈ దుస్థితి నుంచి సమీప భవిష్యత్తులో విముక్తి దొరకనుంది. వారంలో ఒక్కసారి తీసుకుంటే సరిపోయే ఇంజెక్షన్లు అందుబాటులోకి రానున్నాయి. ఇన్సుల�
టైప్-1 డయాబెటిస్ రోగుల కోసం అమెరికా ఔషధ తయారీ కంపెనీ ‘వయాసైట్' వినూత్నమైన ‘స్టెమ్ సెల్' చికిత్స విధానాన్ని అభివృద్ధి చేసింది. అమెరికా, కెనడా, బెల్జియంలో నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్లో మెరుగైన ఫల�
రాష్ట్ర వ్యాప్తంగా 30 ఏండ్లు దాటి అసంక్రమిత జబ్బులతో బాధ పడే వారి కోసం సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ సర్కారు ‘నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్(ఎన్సీడీ)’ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది.
టైప్-1 డయాబెటిస్కు సంబంధించి సంప్రదాయ ఇన్సులిన్ ఇంజెక్షన్ల స్థానంలో సరికొత్త విధానాన్ని ఐఐటీ బిలాయ్ కెమిస్ట్రీ డిపార్టుమెంట్ పరిశోధకులు ఆవిష్కరించారు. హైడ్రోజిల్ ఆధారిత డ్రగ్ డెలివరీ సిస్టమ్
వచ్చే 30 ఏండ్లలో డయాబెటిస్ మరింతగా విజృంభించనున్నదని, ప్రపంచవ్యాప్తంగా మధుమేహ రోగుల సంఖ్య రెట్టింపు కంటే ఎక్కువ అవుతుందని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ పరిశోధకులు పేర్కొన్నారు.
ఒకనాడు సంపూర్ణ ఆరోగ్యవంతులకు నిలయంగా ఉన్న భారత్.. నేడు దీర్ఘకాలిక వ్యాధులకు కేంద్రంగా మారుతున్నది. డయాబెటిక్, బ్లడ్ ప్రెషర్ (బీపీ), కొలెస్టరాల్ తదితర వ్యాధులు అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతున్నాయి.
ప్రజారోగ్యమే పరమావధిగా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా 30 ఏండ్లు దాటిన వారందరికీ ప్రభుత్వం ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నది. జిల్లా పరిధిలో 23 ప్రాథమిక ఆర
Diabetes AND blood donation | ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. డయాబెటిస్ పేషెంట్లు రక్తదానం చేయడానికి వెనకాముందు అవుతుంటారు. ఇవ్వొచ్చో, ఇవ్వకూడదో అని అనుమానపడుతుంటారు. ఇలాంటి డౌట్స్ వీరిలో ఎన్నో..