రణ్వీర్సింగ్ కథానాయకుడిగా నటించిన స్పై థ్రిల్లర్ ‘ధురంధర్' గత ఏడాది భారతీయ బాక్సాఫీస్ వద్ద సంచనాల్ని సృష్టించింది. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది.
రణ్వీర్సింగ్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్'కు దేశవ్యాప్తంగా భారీ వసూళ్లు లభించాయి. ఇప్పటికే ఈ సినిమా 900కోట్ల వరకూ కలెక్షన్స్ రాబట్టిందని సమాచారం. ఈ నేపథ్యంలో ఈ సినిమా సీక్వెల్పై సర్వత�