కొత్తగూడెం పట్టణంలో చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో తాను చేసిన వ్యాఖ్యలను పలు మీడియా చానళ్లు వక్రీకరించాయని, అది తగదని రాష్ట్ర ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ స
వికారాబాద్ : రాష్ట్రంలో త్వరలో 750 డాక్టర్ పోస్టులు భర్తీ చేస్తామని రాష్ట్ర ప్రజా వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస్ రావు వెల్లడించారు. శుక్రవారం వికారాబాద్ జిల్లాలో పలు సర్కారు దవాఖానలను శ్రీనివాస్ �
హైదరాబాద్ : రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్న నేపథ్యంలో ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్ రావు సూచించారు. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వ�
హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా పూర్తిగా కంట్రోల్లోనే ఉంది.. కానీ పక్క రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నందున ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాల్సిందేనని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస�
హైదరాబాద్ : తెలంగాణలో కరోనా థర్డ్ వేవ్ ముగిసిందని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాస్ రావు స్పష్టం చేశారు. కరోనా పరిస్థితులపై శ్రీనివాస్ రావు ఇవాళ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జనవ
DH Srinivasa rao | రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ విధించేంత తీవ్రంగా కరోనా కేసులు లేవని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. పాజిటివిటీ రేటు 10 శాతం దాటితే రాత్రి కర్ఫ్యూ అవసరమని పేర్కొన్నది.
Next four weeks are crucial : Director Health | పెరుగుతున్న కొవిడ్ కేసుల మధ్య రాబోయే నాలుగు వారాలు కీలకమని డీహెచ్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ప్రస్తుతం పెరుగుతున్న కేసులు ఫిబ్రవరి మధ్యకి
Covid third Wave begins : ts DH Srinivasa Rao | కరోనా మూడో దశ ప్రారంభమైందని రాష్ట్ర ప్రజావైద్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ఢిల�
No lockdown in Telangana .. DH Srinivasa Rao clarified | రాష్ట్రంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్తో పాటు థర్డ్ వేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రజారోగ్య సంచాలకులు
Omicron | కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతుందని, ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్ రావు సూచించారు. వచ్చే 2 నుంచి 4 వారాలు కీ�
Omicran | ఒమిక్రాన్ వేరియంట్ పట్ల భయాందోళన చెందొద్దని, వైరస్ వల్ల ప్రాణాపాయం లేదని వైద్యారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు అన్నారు. ఇప్పటివరకు ఒమిక్రాన్ సామూహిక వ్యాప్తిలేదని
Director Health Srinivasa Rao | కొవిడ్ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలు