హైదరాబాద్ : తెలంగాణలో కరోనా కేసులు భారీగా తగ్గాయని రాష్ట్ర వైద్యారోగ్య సంచాలకులు శ్రీనివాస్రావు తెలిపారు. సోమవారం డీహెచ్ శ్రీనివాస్ రావు మీడియా ద్వారా మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించార�
లైసెన్సు పునరుద్ధరణ| ప్రైవేట్ దవాఖానల కరోనా చికిత్సల లైసెన్సులను వైద్యారోగ్య శాఖ పునరుద్ధరించింది. అధిక ఫీజులు వసూలు చేస్తున్నందుకుగాను గతంలో 22 హాస్పిటళ్లలో కరోనా చికిత్స లైసెన్సులు రద్దు చేసిన విషయం �
కరోనా రెండో వేవ్ | తెలంగాణలో జూన్ చివరినాటికి రెండో వేవ్ అదుపులోకి వస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య సంచాలకుడు శ్రీనివాస రావు తెలిపారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ రేటు 4.1 శాతంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.
ఫ్రంట్లైన్ వారియర్లుగా జర్నలిస్టులు | జర్నలిస్టులను ఫ్రంట్లైన్ వారియర్లుగా గుర్తిస్తున్నామని తెలంగాణ వైద్య ఆరోగ్య సంచాలకుడు జీ శ్రీనివాసరావు తెలిపారు.
హైదరాబాద్ : రాష్ట్రంలో మే 31వ తేదీ వరకూ రెండో డోస్ వారికే వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. మీడియాతో గురువారం ఆయన మాట్లాడుతూ.. రెండో డోసుకు రిజిస్ట్రేషన్ అవసరం లేదని నేరు�