DG Nagireddy | అగ్నిమాపక వారోత్సవాల ముగింపు సందర్భంగా మాదాపూర్లో అగ్నిమాపక శాఖ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి హాజరయ్యారు.
వేసవిలో అగ్నిప్రమాదాలను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉన్నామని రాష్ట్ర అగ్నిమాపకశాఖ డీజీ వై నాగిరెడ్డి తెలిపారు. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన 18 ఫైర్స్టేషన్లు అందుబాటులోకి వచ్చాయని వెల్లడించా�
ప్రకృతి వైపరీత్యాలను సమర్థవంతంగా ఎదుర్కొందామని రాష్ట్ర అగ్నిమాపకశాఖ డీజీ వై నాగిరెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ వట్టినాగులపల్లిలోని అగ్నిమాపకశాఖ శిక్షణా కేంద్రంలో 481 మంది ఫైర్మెన్లకు అధికారిక �
ప్రకృతి విపత్తుల వేళ రాష్ట్ర పౌరులను కాపాడేందుకు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్డీఆర్ఎఫ్) సిద్ధం అవుతున్నది. మూడు ప్రత్యేక దళాలను సంసిద్ధం చేస్తున్నారు. ఒక్కో దళంలో 50 మంది వరకు ఉంటారు.