దేశంలో మొట్టమొదటి ఏఐ ఆధారిత ఫైర్ డ్రాయింగ్ స్రూటినీ సిస్టమ్, ఫైర్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను సోమవారం హైదరాబాద్లోని అగ్నిమాపక శాఖ కేంద్ర కార్యాలయంలో ప్రారంభించారు.
అగ్ని ప్రమాదాలు అరికట్టేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ నాగిరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని పన్వార్హాల్లో అగ్ని ప్ర
రాష్ట్రంలో ఫైర్ కాల్స్ పెరిగాయని, 2023లో 8,024 ప్రమాదాలు చోటుచేసుకోగా, 2024లో వాటి సంఖ్య 10,261కి పెరిగిందని అగ్నిమాపక శాఖ డీజీ వై నాగిరెడ్డి వెల్లడించారు.
సెక్రటేరియట్ అగ్నిమాపకశాఖ ఏడీఎఫ్ఓ జీవీ ప్రసాద్ ఇటీవల ముంబైలో నిర్వహించిన ప్రతిష్ఠాత్మక ప్రోకామ్ స్లామ్ 2024-25 మారథాన్ ఈవెంట్ను విజయవంతంగా పూర్తి చేసి టైటిల్ గెలిచారు. ఈ ఈవెంట్లో పోటీపడాలంటే కనీ�
DG Nagireddy | అగ్నిమాపక వారోత్సవాల ముగింపు సందర్భంగా మాదాపూర్లో అగ్నిమాపక శాఖ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి హాజరయ్యారు.
వేసవిలో అగ్నిప్రమాదాలను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉన్నామని రాష్ట్ర అగ్నిమాపకశాఖ డీజీ వై నాగిరెడ్డి తెలిపారు. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన 18 ఫైర్స్టేషన్లు అందుబాటులోకి వచ్చాయని వెల్లడించా�
ప్రకృతి వైపరీత్యాలను సమర్థవంతంగా ఎదుర్కొందామని రాష్ట్ర అగ్నిమాపకశాఖ డీజీ వై నాగిరెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ వట్టినాగులపల్లిలోని అగ్నిమాపకశాఖ శిక్షణా కేంద్రంలో 481 మంది ఫైర్మెన్లకు అధికారిక �
ప్రకృతి విపత్తుల వేళ రాష్ట్ర పౌరులను కాపాడేందుకు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్డీఆర్ఎఫ్) సిద్ధం అవుతున్నది. మూడు ప్రత్యేక దళాలను సంసిద్ధం చేస్తున్నారు. ఒక్కో దళంలో 50 మంది వరకు ఉంటారు.