శ్రీశైలంలో భక్తుల రద్దీ.. | ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం, శక్తిపీఠమైన శ్రీశైల క్షేత్రానికి భక్తుల తాకిడి పెరిగింది. తెలుగు రాష్ట్రాల యాత్రికులతో పాటు గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరాది రాష్ట
వెంకటాపూర్, ఆగస్టు 1: ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలోని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు వచ్చిన తరువాత పర్యాటకులు, భక్తుల తాకిడి పెరుగుతున్నది. ఆదివారం సెలవు రోజు�
తిరుమల, జూలై: తిరుమలలో గదులు పొందే భక్తుల సౌకర్యాలకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు,సూచనలు వచ్చినా వెంటనే పరిష్కరించేందుకు వీలుగా కంప్లైంట్ ట్రాకింగ్ సిస్టమ్ అప్లికేషన్ రూపొందించేందుకు టిట
ఖైరతాబాద్, జూలై 17: ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఖైరతాబాద్ గణేశుడు ఈ ఏడాది శ్రీ పంచముఖ రుద్ర మహాగణపతి రూపంలో భక్తులకు దర్శమివ్వనున్నారు. మానవ మనుగడను కరోనా అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో ప్రళయ రుద్రావతారంలో �
తిరుమల,జూలై 3: తిరుమల శ్రీవారి అర్జిత సేవా (వర్చువల్) టికెట్లు కలిగిన భక్తుల కోసం టిటిడి కీలక నిర్ణయం తీసుకున్నది. శ్రీవారి దర్శనం వాయిదా వేసుకునే అవకాశం కల్పిస్తున్నది.కరోనావ్యాప్తి నేపథ్యంలో ఈ ఏ�
శ్రీవారి భక్తులకు ఏడాదిలోపు దర్శనం.. ఎవరికంటే? | శ్రీవారి ఆర్జిత సేవా (వర్చువల్) టికెట్లు కలిగిన గృహస్తులు శ్రీవారి దర్శనం వాయిదా వేసుకునే అవకాశాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం కల్పించింది.
భక్తుల సేవ కేంద్రాలు ప్రైవేటు ఏజెన్సీలకు: టీటీడీ కోటి విలువైన ఆహార పదార్థాలు విరాళమిచ్చిన జూపల్లి హైదరాబాద్, జూలై 1 (నమస్తేతెలంగాణ): తిరుమల శ్రీవారిని జూన్లో దర్శించుకున్న భక్తుల సంఖ్య స్వల్పంగా ఉన్నప�
మెదక్ చర్చి | భక్తులతో మెదక్ చర్చి కిటకిటలాడింది. లాక్డౌన్ ఎత్తివేయడంతో భక్తుల తాకిడి పెరిగింది. ఆదివారం వందలాది మంది భక్తులు రావడంతో సందడి నెలకొంది.
శ్రీశైలం : శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉభయ దేవాలయాల దర్శన వేళలు పొడిగించినట్లు ఆలయ ఈవో కేఎస్ రామారావు తెలిపారు. సోమవారం నుండి ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు భక్తులకు ఆలయ ప