శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు చివరి రోజైన గురువారం మహిషాసురమర్దినిగా దర్శనమివ్వనున్నారు. నగరంలోని శ్రీలక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో దసరా ఉత్సవాలను వైభవోపేతంగా నిర్వహించేందుకు ఏర్�
బతుకమ్మ వేడుకల ఏర్పాట్లపై గ్రామ పంచాయతీలు చేతులెత్తేశాయి. నిధుల కొరత కారణంగా చెరువుల్లో బతుకమ్మ నిమజ్జన ఏర్పాట్లు చేయటం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్రామ పంచాయతీలను నిధుల కొరత వెంటాడుతున్నది.
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. తొమ్మిది రోజులపాటు అమ్మవారు భక్తుల నుంచి విశేష పూజలందుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో కొలువుదీరిన అమ్మవార్లను హుస్సేన్సాగర్తో పాట
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఉమ్మడి జిల్లాలో దుర్గామాత విగ్రహాలను ఆదివారం చెరువుల్లో నిమజ్జనం చేశారు. వివిధ మండపాల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అలంకరించిన వాహనాల్లో అమ్మవారి శోభాయాత్ర వైభవంగా నిర్వ
చెడుపై మంచి సాధించిన విజయమే విజయదశమి. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు నిర్వహించే పండుగ దసరా. మన తెలంగాణలో ఇదే అతిపెద్ద పండుగ. ఉమ్మడి జిల్లా ప్రజలు ఈ పండుగను శనివారం ఘనంగా జరుపుకోనున్నారు.
ఆశ్వయుజ శుద్ధ దశమిని విజయానికి సంకేతంగా అమ్మవారిని ఆరాధించుకొనే విజయదశమి పర్వదినాన్ని శనివారం ఉమ్మడి జిల్లా ప్రజలు అట్టహాసంగా జరుపుకోనున్నారు. తొమ్మిది రోజులపాటు వైభవంగా సాగిన దేవీశరన్నవరాత్రి ఉత్స�
భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలోని లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. గురువారం ఏడో రోజు అమ్మవారు ఐశ్వర్యలక్ష్మీ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
విజయదశమిని పురస్కరించుకొని మండల కేంద్రం వెల్దుర్తిలో శ్రీ వేంకటేశ్వర ఆలయంలో దుర్గాభవానీ సేవాసమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవీ శోభాయాత్రను బుధవారం అంగరంగవైభవంగా నిర్వహించారు. దుర్గామాల ధరిం�
శరన్నవరాత్రులను పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లాలో ఈ నెల 15న కొలువుదీరిన దుర్గామాత ప్రతిమలను బుధవారం నిమజ్జనం చేశారు. విశేష పూజలందుకున్న అమ్మవారిని ప్రత్యేక వాహనాల్లో అలంకరించి డీజే చప్పుళ్లు, బ్యాం
జిల్లాలో ఈ నెల 15 నుంచి ప్రారంభమైన దేవీ శరన్నవరాత్రి వేడుకలు విజయ దశమితో ముగిశాయి. మండపాల్లో ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహాలకు మంగళవారం ఉత్తరపూజలు నిర్వహించి నిమజ్జనానికి తరలించారు.