శరన్నవరాత్రుల్లో అమ్మవారు నేడు లలితాత్రిపుర సుందరీ దేవి రూపంలో దర్శనమిస్తుంది. లలిత అంటే లావణ్యం అని, త్రిపుర సుందరి అంటే ఆనందం కలిగించేది అని అర్థం. ఆత్మ, మనసు, శరీరం అనేవి మూడు పురాలు.
విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో దసరా శరన్నవరాత్రి (Devi Navaratri) ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సోమవారం నుంచి అక్టోబర్ 2 వరకు 11 రోజుల పాటు ఈ వేడుకలు కొనసాగుతాయి. అమ్మవారు 11 రోజుల్లో 11 రూపాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్
ప్రసిద్ధ భద్రకాళీ దేవాలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు గురువారం అత్యంత వైభవంగా ప్రారంభం అయ్యాయి. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి దంపతులు ఉత్సవాలను ప్రారంభించారు.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా దసరా వేడుకలు అంబరాన్నంటాయి. రామ్లీల కార్యక్రమాలు సోమవారం అంగరంగ వైభవంగా జరిగాయి. పలుచోట్ల రావణాసుర ప్రతిమలను దహనం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఆటపాటలు ఆకట్టుకున్నాయి. తారాజ
మండలంలోని చిట్కుల్ గ్రామ శివారు మంజీరానది తీరాన వెలిసిన చాముండేశ్వరి ఆలయంలో ఐదో రోజు గురువారం నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో వైభవంగా జరిగాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో అవ
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు కనులపండువగా కొనసాగుతున్నాయి. నగరంలోని ప్రసిద్ధ భద్రకాళీ దేవాలయంలో ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు మంగళవారం భద్రకాళీ అమ్మవారు గాయత్రీ మాతా అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. తెల్�
దేవీ నవరాత్రోత్సవాలు షాద్నగర్ పట్టణంలో ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. పట్టణంలోని శివమారుతిగీతా అయ్య ప్ప మందిరంలో దేవీ శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా మొదటి రోజు అమ్మవారు బాలత్రిపురాసుందరీదే�