వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామ ఉపసర్పంచ్ బెజగం మహేష్, 10వ వార్డు సభ్యుడు బాణాల రాజు నియోజకవర్గ ఇన్చార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు సమక్షంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీనీ వీడి బీఆర్ఎస్ పార్టీలో చేర�
అధికార పార్టీ నేతల ఆగడాలకు అడ్డు కట్టవేస్తూ..రీకౌంటింగ్ పేరుతో అధికారులు చీటింగ్ చేసినా ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో సత్తా చాటిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల సన్మాన కార్
బీఆర్ఎస్ వ ర్కింగ్ ప్రసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మంగళవారం ఉదయం 11గంటలకు జిల్లా కేం ద్రమైన నల్లగొండకు రానున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్లు, ఉప సర్ప�
బీఆర్ఎస్ పార్టీకి పూర్వవైభవం ప్రారంభమైందని, భవిష్యత్తులో సాధించబోయే అఖండ విజయాలకు యాదాద్రి భువనగిరి జిల్లా గడ్డ పునాది వేసిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పరిష�
నాలుగు రోజుల ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ఈనెల 14న రెండో విడతలో భాగంగా ఖమ్మం రూరల్ (Khammam Rural) మండలంలోని 19 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.
పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అంటారు. కానీ, నూతనంగా గెలిచిన సర్పంచ్కు ఆ విషయం తెలియనట్టు ఉన్నది. గెలిచిన రెండు రోజులకే అధికార పార్టీకి చెందిన తనను ఎవరు ఏమి చేస్తారులే అనుకున్నారో ఏమో తాను నూతనంగా నిర్మి�
స్థానిక సంస్థల ఎన్నికలను కొన్ని గ్రామాల్లో వీడీసీలు అపహాస్యం చేస్తున్నాయి. గ్రామాల్లో వీడీసీల ఇష్టారాజ్యం కొనసాగుతుండడంతో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల ఓట్లతో గెలవాల్సిన సర్పంచ్ అభ్యర్థులు వేలం పాడి ప�
భూవివాదంతో తమ్ముడిపై దాడి చేసి అన్నను దారుణంగా హత్య చేసిన ఘటన చిన్నశంకరంపేట మండలం శాలిపేటలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. చిన్నశంకరంపేట మండలం శాలిపేట ఉపసర్పంచ్ ముండ్రాతి ఆ
గొండి గ్రామ ఉపసర్పంచ్ శివకుమార్పై పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని బుధవారం రేగొండి గ్రామ పంచా యతీలో తాండూరు ఆర్డీవో అశోక్ కుమార్ పరిశీలించా రు. గ్రామ పంచాయతీ పాలకమండలిలో మొత్తం 8 మంది వార్డు సభ్యులు ఉం
భద్రాద్రి కొత్తగూడెం : చెర్ల మండలం కుర్నపల్లి గ్రామపంచాయతీ ఉప సర్పంచ్ను పోలీసు ఇన్ఫార్మర్ నెపంతో మావోయిస్టులు నరికి చంపారు. నలుగురు మావోయిస్టులు సోమవారం అర్ధరాత్రి ఉప సర్పంచ్ ఇర్ప రామారావు నివాసాన