పరిసరాల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించి పరిశుభ్రంగా ఉంచుకోవాలని రామగుండం నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటస్వామి సూచించారు. నగరంలోని పలు డివిజన్లలో డ్రైడే ఫ్రైడే నిర్వహించి గోలాలు, పాత టైర్లు,
వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు, అంటువ్యాధుల బారిన పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రామగుండం కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటస్వామి సూచించారు. నగర పాలక సంస్థలో నూతనంగా విలీనమైన గ్రామాలలో ఆయన మం
తడి, పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ వాహనాలకు అందించాలని రామగుండం నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటస్వామి సూచించారు. స్థానిక రాంనగర్ ప్రాంతంలో ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించారు. పారిశుధ్య న
శతాబ్దం కిందటే దళితుల గమనాన్ని, గమ్యాన్ని మార్చిన తెలంగాణ వైతాళికుడు భాగ్యరెడ్డి వర్మ అని రామగుండం నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ ఎన్. వెంకటస్వామి అన్నారు.
జుక్కల్ ఎమ్మెల్యే ను బెదిరించిన ఓ యూట్యూబర్ను రాజేంద్రనగర్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. డిప్యూటీ కమిషనర్ చింతమనేని శ్రీనివాస్ వివరాల ప్రకారం.. జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు తనను అప్రతి�
హైదరాబాద్తో పాటు రంగారెడ్డి జిల్లా పరిధిలో డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల విక్రయాలు, వినియోగంపై మరింత నిఘా పెంచి, మత్తు పదార్థాలను పూర్తిగా అరికట్టేందుకు అధికారులు, సిబ్బంది చర్యలు తీసుకోవాలని ర�
Ganja seize | కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం గేటు వద్ద మంగళవారం ఎక్సైజ్ శాఖ అధికారులు 90 కిలోల ఎండు గంజాయిని పట్టుకొని, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
‘మాది ఒక్కటే ఫ్లోర్.. కొందరికి జీరో బిల్లు వచ్చింది.. మాకెందుకు రాలేదం’టూ...వంద సంఖ్యలో లబ్ధిదారులు సోమవారం కుత్బుల్లాపూర్-గాజులరామారం జంట సర్కిళ్ల పరిధి కార్యాలయాలకు చేరుకొని అధికారులను నిలదీశారు.
ఆస్తి పన్ను చెల్లింపు గడువు మార్చి 31వ తేదీ దగ్గర పడుతుండటంతో జీహెచ్ఎంసీ సర్కిల్-14 కార్యాలయ అధికారులు పన్ను వసూళ్లను వేగిరం చేశారు. ఇందులో భాగంగా లక్షకు పైగా ఆస్తి పన్ను బకాయి పడిన వారి నుంచి పన్ను వసూలు
రాజధాని ఇంఫాల్ సరిహద్దులోని సీఎం ఎన్ బీరేన్ సింగ్ పూర్వీకుల ఇంటిపై గురువారం రాత్రి ఓ గుంపు దాడికి ప్రయత్నించింది. భద్రతా బలగాలు గాల్లోకి తుపాకీ కాల్పులు జరపటంతో దుండగుల గుంపు అక్కడ్నుంచి వెళ్లిపోయ
ముంబై : థానే మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏడాది కిందట మున్సిపల్ దవాఖానలో కాంట్రాక్టు పద్ధతిపై బాధి�
నిజామాబాద్ | హైదరాబాద్: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్కు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఆయనతోపాటు కారు డ్రైవర్, మరో నల