రాష్ట్రంలో డెంగ్యూ పరీక్షల కోసం దవాఖానల్లో సరిపడా కిట్లు ఉన్నాయని డీజీఎంఎస్ఐడీసీ తెలిపింది. ‘జ్వరాలతో చస్తున్నా పట్టించుకోరా?’ శీర్షికన గురువారం నమస్తే తెలంగాణలో ప్రచురితమైన వార్తకు వైద్యశాఖ వివరణ �
ఉమ్మడి ఖమ్మం జిల్లాకే జ్వరం వచ్చిన పరిస్థితులు కన్పిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పరిశీలించినా ఖమ్మం జిల్లాలో 74,960 మందికి వైరల్ ఫీవర్ రావడం, జిల్లా వ్యాప్తంగా 243 డెంగీ కేసుల నమోదు కావడం వంటి పరిస్థితులు ఇ�
వైద్యశాఖలో గురువారం నుంచి బదిలీలు ప్రారంభం కానున్నాయి. ఆన్లైన్ అలాట్మెంట్ కాకుండా.. ఫిజికల్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. అయితే ఇప్పటివరకు ప్రకటించిన సీనియార్టీ జాబితాపై ఆరోపణలు వెల్లువెత్తుత
సీజనల్ రోగాలొస్తే వైద్యశాఖ హడావుడి చేస్తూందే తప్పా.. ముందస్తు చర్యలకు సిద్ధమవ్వడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. నల్లమల ప్రాంతమైన నాగర్కర్నూల్ జిల్లాలో వైద్యశాఖ తీరుపై గతంలోనే తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయ�
వర్షాకాలం సమీపిస్తున్నందున ఆదివాసీ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐటీడీఏ పీవో ప్రతీక్జైన్ ఆదివారం ఓ ప్రకటనలో సూచించారు. వైద్యశాఖ సిబ్బంది సూచిస్తున్న జాగ్రత్తలు పాటించాలని, ఆరోగ్యాన్ని కాపాడుక
ప్రభుత్వ దవాఖానల్లో బయోమెట్రిక్ విధానాన్ని పకడ్బందీగా అమలుచేయాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. బుధవారం పట్టణంలోని కలెక్టరేట్లో వైద్యశాఖ అధికారులతో స మావేశమై మాట్లాడారు. ప్రజలకు వైద్యం అందించేంద�
అప్పుడే పుట్టిన పాప నుంచి ఐదేండ్లలోపు చిన్నారుల ఆరోగ్య సంరక్షణే లక్ష్యంగా ఏటా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోలియో చుకల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం(నేడు) జిల్లాలో పల్స్ పో�
జిల్లా వైద్యశాఖలో వివిధ ఖాళీల భర్తీకి దరఖాస్తులు వెల్లువెత్తాయి. అన్ని విభాగాల్లో కలిపి మొత్తం 73 పోస్టులు ఉండగా.. ఏకంగా 4 వేలకు పైగా అప్లికేషన్లు అందాయి.
జిల్లాలో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలని, సిజేరియన్లు తగ్గించాలని కలెక్టర్ ముజామ్మిల్ఖాన్ సూచించారు. సిజేరియన్ల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ గైనకాలజిస్ట్టులు.
వైద్య శాఖలో ఖాళీగా ఉన్న స్టాఫ్ నర్సు పోస్టులు ఎట్టకేలకు భర్తీ కానున్నాయి. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన రాత పరీక్ష నిర్వహించిన విషయం విదితమే.
కుష్ఠు వ్యాధి నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి డా.జీ.సుబ్బారాయుడు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్లో పోస్టర్లను విడుదల చేశారు.
కుటుంబ నియంత్రణ కోసం పురుషులు చేయించుకునే వేసెక్టమీ ఆపరేషన్లకు ఆదరణ కరువైంది. సూర్యాపేట జిల్లాలో ఈ సంవత్సరం ఒక్క వేసెక్టమీ కూడా నమోదు కాలేదు. గత ఆరేండ్లలో జిల్లా వ్యాప్తంగా ట్యూబెక్టమీలు 26,361, వేసెక్టమీల�
పేదలకు గౌరవప్రదమైన జీవితాన్ని అందించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఉచితంగా అందజేస్తున్నారని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు.