విద్యార్థులు పాఠంలోని అంశాలను సమగ్రంగా చదవాలని డీఈవో సోమశేఖరశర్మ సూచించారు. కఠినంగా అనిపించిన వాటిని పలుమార్లు సాధన చేస్తే సులువుగా ఉంటాయని అన్నారు. ఖమ్మంలోని రిక్కాబజార్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను బుధ�
నోటిఫికేషన్ వెలువడడం, పరీక్ష రాయడం, ఫలితాలు రావడం, సర్టిఫికెట్ల పరిశీలన పూర్తికావడం, 1:1 నిష్పత్తిలో జాబితా వెలువడడం.. వెరసి తాజాగా పోస్టింగ్ల ఉత్తర్వులు అందుకోవడం.
విద్యార్థులకు ప్రయోగాత్మకంగా పాఠాలు బోధించేందుకు, సైన్స్పై మక్కువ పెంచేందుకు ఖమ్మం నగరంలో ఏర్పాటు చేసిన సైన్స్ మ్యూజియం ప్రారంభోత్సవ అనుమతి కోసం ఫైల్ సిద్ధమైంది.
ఉపాధ్యాయులు సాంకేతికతను జోడిస్తూ విద్యార్థులకు బోధించాలని డీఈవో సోమశేఖర శర్మ అన్నారు. చింతకాని ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మండల స్థాయి ప్రాథమిక పాఠశాలల సముదాయ సమావేశంలో శుక్రవారం ఆయన పాల్గొన్నారు. పాఠ�
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్జీటీలుగా పనిచేస్తున్న ఉపాధ్యాయుల్లో మరో 75 మంది స్కూల్ అసిస్టెంట్లుగా ఉద్యోగోన్నతులు పొందనున్నారు. గత నెలలో జరిగిన ఉద్యోగోన్నతుల ప్రక్రియలో కొందరు ఉపాధ్యాయులు పదో�
పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 3వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు డీఈవో సోమశేఖర శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష ఉంటుందని తెలిపారు.
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఉదయం 7.50 నిమిషాలకే పాఠశాలలకు చేరుకున్నారు. కొన్ని పాఠశాలల్లో సమయానికి పదిహేను నిమిషాల ముందుగానే వచ్చారు.
జిల్లాలో పదో తరగతి పరీక్షల నిర్వహణలో ఉన్నతాధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. నిబంధనల విషయంలో అలసత్వం వహిస్తే ఎంతటి వారైనా చర్యలు తీసుకునేందుకు వెనుకాడడం లేదు. పరీక్షల తొలిరోజు రూరల్ మండలం ఎదులాపుర�
ఉపాధ్యాయుల ఉద్యోగోన్నతులు, బదిలీల ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. జిల్లాలో సదరు ఉపాధ్యాయులు తమ దరఖాస్తులను ఆన్లైన్తోపాటు నాలుగు సెట్లను సంబంధిత డీడీవోల ద్వారా డీఈవో కార్యాలయంలో అందజేశారు.
పదో తరగతి సమాధాన పత్రాల మూల్యాంకన ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. నగరంలోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో జరుగుతున్న టెన్త్ స్పాట్ ప్రశాంతంగా మొదలైంది. వాల్యుయేషన్లో భాగంగా విధులకు సంబంధించి ఉత్తర్వుల�