డీఎస్సీ-2024 రాత పరీక్షా ఫలితాల్లో 1:3కి ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ముగిందని అధికారులు శనివారం సాయంత్రం 7:40గంటలకు అధికారికంగా వెల్లడించినా.. అభ్యర్థులు మాత్రం పరేషాన్లోనే ఉన్నారు.
యువ టూరిజం క్లబ్ల ద్వారా పర్యాటకం, సంస్కృతీ సంప్రదాయాలు, వారసత్వ సంపదపై జిల్లాలోని విద్యార్థులకు అవగాహన కల్పించిన నేపథ్యం లో కలెక్టర్ విజయేందిరబోయికి రాష్ట్రస్థాయి అవార్డు వ రించింది.
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఫాతిమా విద్యాలయం, జయప్రకాశ్నారాయణ ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం డీఎస్సీ పరీక్షలు తొలిరోజు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. అభ్యర్థులు ఉదయం 7 గంటల నుంచే పరీక్షా కేంద్రాలకు �
క్రీడాకారులందరూ క్రీడాస్పూర్తిని ప్రదర్శించాలని మహబూబ్నగర్ డీఈవో ఏ రవీందర్ పిలుపునిచ్చారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం బాదేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో అండర్-17 వ�
ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృం దం తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ ను ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ప్రతినెలా విద్యార్థుల ఉన్నతికి సంబంధించిని ప్రగతిని అఫ్లోడ్ చేయాలని సమగ్ర
ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో విద్యార్థులు చదువుపై దృష్టి సారించి ఉత్తమ ఫలితాలు సాధించాలని డీఐఈవో రవీందర్ సూచించారు. తలమడుగులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను మంగళవారం ఆయన తనిఖీ చ�
మనోధైర్యంతో వైకల్యాన్ని జయించి సకలాంగులతో సమానంగా రాణించాలని డీఈవో రవీందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని భవిత కేంద్రంలో శనివారం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.