ఎల్లారెడ్డి పట్టణంతోపాటు లింగంపేట మండల కేంద్రాన్ని సోమవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఉదయం 7.30 గంటలు అయినా సూర్యుడు మంచు దుప్పటి చాటునే ఉన్నాడు. పొగమంచు కారణంగా ఎల్లారెడ్డి ప్రధాన రహదారి కనిపించకప�
హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆదివారం ఉదయం నగరంలో వర్షం కురిసింది. రోజంతా మేఘావృతమై ఉంది. సోమవారం ఉదయానికి పరిస్థితి మారిపోయింది. జీహెచ్ఎంసీ వ్యాప్తంగా భారీగా మంచు (Dense Fog) కురుస్తున్నది.
నిజామాబాద్ జిల్లాలో దట్టమైన పొగ మంచు (Dense Fog) ఆవరించింది. వేకువ జామున భారీగా పొగ మంచు కురవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇందూరు పట్టణంలో కనుచూపుమేరలో పొగ మంచు నెలకొంది.
Dense Fog | దేశ రాజధాని ఢిల్లీ (Delhi)ని దట్టమైన పొగమంచు (Dense Fog) ఆవహించింది. బుధవారం ఉదయం ఢిల్లీ సహా పొరుగు రాష్ట్రాల్లో దట్టంగా పొగ కమ్మేసింది. దీంతో విజిబిలిటీ (visibility) దాదాపు సున్నాకి పడిపోయింది.
vehicle pileup | ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడా (Greater Noida )లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. దట్టమైన పొగమంచు (dense fog) కారణంగా సుమారు అరడజనుకుపైగా వాహనాలు ఒకదానికొకటి బలంగా ఢీ కొన్నాయి (vehicle pileup).
Delhi | దేశరాజధాని ఢిల్లీ (Delhi)లో అత్యంత శీతల పరిస్థితులు నెలకొన్నాయి (coldest morning). ఈ శీతాకాల సీజన్ మొత్తంలో శుక్రవారం ఢిల్లీలో ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయాయి.
Dense Fog | గత కొన్ని రోజులుగా ఉత్తరభారతదేశం (Nort India) చలికి గజగజ వణికిపోతోంది. చల్లటి వాతావరణానికి తోడు పలు రాష్ట్రాలను దట్టమైన పొగ మంచు కమ్మేస్తోంది.
Cold Waves | ఉత్తరభారతాన్ని (North India) చలి గజగజ వణికిస్తోంది (Cold Waves). దేశరాజధాని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ సహా పలు ఉత్తరాది రాష్ట్రాలు చలిగుప్పిట్లో వణికిపోతున్నాయి.
ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం (Accident) జరిగింది. మండంలోని మోచర్ల వద్ద టీఎస్ఆర్టీసీ (TSRTC Bus) బస్సు లారీని ఢీకొట్టింది.
Railways | ఉత్తర భారత దేశంలో (Northern India) గత కొన్ని రోజులుగా చలి వణికిస్తోంది (Cold Waves). ఈ కారణంగా ఢిల్లీ సహా పలు రాష్టాలపై మంచు దుప్పటి కప్పేసింది. ఈ పొగమంచు (dense fog) విమాన, రైళ్ల రాకపోలకపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ కారణంగా రైల�
Cold Wave | దేశంలో చలితీవ్రత (Cold Wave) పెరిగింది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలపై (North India) చలి పంజా విసురుతోంది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ సహా పలు ఉత్తరాది రాష్ట్రాల ప్రజలు
రాష్ట్రవ్యాప్తంగా ఉదయం వేళల్లో దట్టమైన పొగమంచు కురుస్తున్నందున ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. తెలవారకముందే కొందరి బతుకులు తెల్లారిపోతుంటే.. మరికొందరి జీవితాలు అంధకారం