ప్రధాని మోదీ చదివిన డిగ్రీకి సంబంధించిన రికార్డులను న్యాయస్థానానికి చూపిస్తామని ఢిల్లీ హైకోర్టుకు గురువారం ఢిల్లీ విశ్వవిద్యాలయం తెలిపింది. ఆ రికార్డులను ఇతరులకు చూపించబోమని చెప్పింది. దీంతో తీర్పున
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ ‘ఇతర వెనుకబడిన వర్గాల’కు హక్కులను ప్రతిపాదించినప్పుడు మెజారిటీ రాజ్యాంగసభ సభ్యులు వ్యతిరేకించారు. వెనుకబడిన వర్గాలు అంటే అంటరాని వర్గాలుగానే రాజ్యాంగసభ గుర్తిం�
అణచివేతల ఆనవాళ్లను అడుగడుగునా ధిక్కరించిన ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ గోకరకొండ సాయిబాబా (జీఎన్ సాయిబాబా) తన వీల్ చెయిర్కు శాశ్వత సెలవు ప్రకటించారు. ‘నేను చావును నిరాకరిస్తున్నాను’ అని ఏనాడో �
Professor G N Saibaba: మావోయిస్టులతో లింకు ఉన్న కేసులో ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబను నిర్దోషిగా బాంబే హైకోర్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ కేసులో స్టే ఇవ్వాలని కోరుతూ మహారాష్ట్�
ఢిల్లీ యూనివర్సిటీ శుక్రవారం ఆర్మీ కంటోన్మెంట్ను తలపించింది. యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరవడంతో భారీగా పారా మిలటరీ బలగాలు మోహరించాయి.
ఢిల్లీ యూనివర్సిటీ (Delhi University) శతాబ్ది ఉత్సవాలు (centenary celebrations) నేటితో ముగియనున్నాయి. ముగింపు వేడులకు ప్రధాని మోదీ (PM Modi) ముఖ్య అతిథిగా హాజరుకానున్నాయి. దీంతో వర్సిటీ అధికారులు విద్యార్థులకు హాజరు తప్పనిసరి (Compulsory attendance
Stabbing | ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిపై నలుగురు దుండగులు దాడి చేసి కత్తులతో పొడిచారు. తీవ్రంగా గాయపడిన ఆ విద్యార్థి నిఖిల్ చౌహాన్ దవాఖానలో చికిత్స పొందుతున్నాడని పోలీసులు తెలిపారు.
Saare Jahan Se Achha: సారే జహాసే అచ్చా పాట రాసిన ఇక్బాల్ అందరికీ తెలిసిందే. అయితే ఆ పాక్ జాతీయ కవి గురించి ఉన్న చాప్టర్ను సిలబస్ నుంచి తొలగించేందుకు ఢిల్లీ వర్సిటీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో
Rahul Gandhi | కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి బుధవారం ఢిల్లీ యూనివర్సిటీ నోటీసులు జారీ చేసింది. యూనివర్సిటీ నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపించింది. ముందస్తు అనుమతి లేకుండా యూనివర్సిటీలో ప్రవేశించడంపై నోటీసులు జార