మానవహక్కుల కార్యకర్త, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను, అతనితో పాటు కేసులో ఉన్న ఐదుగురిని బాంబే హైకోర్టు నిర్దోషిగా తీర్పునివ్వడం పట్ల సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శుక్రవారం హర�
మధ్యప్రదేశ్లో బయటపడిన శిలాజం న్యూఢిల్లీ, జూన్ 13: మధ్యప్రదేశ్లో ఢిల్లీ యూనివర్సిటీ పరిశోధక బృందం జరుపుతున్న తవ్వకాల్లో అరుదైన శిలాజం బయటపడింది. డైనోసార్ గుడ్డులో మరో గుడ్డు ఇమిడి ఉన్న శిలాజం ధార్ జ�
న్యూఢిల్లీ: ఒక యూనివర్శిటీ ప్రొఫెసర్ భార్యను కారు డ్రైవర్ హత్య చేశాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘోరం జరిగింది. సోమవారం వాయువ్య ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో రోడ్డు పక్కన భయంతో కూర్చున్న అనుమానితుడు రాకేశ్న
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ఢిల్లీ సాంకేతిక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా యోగేశ్ సింగ్ నియమితులయ్యారు. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఈ మేరకు బుధవారం తెలిపింది. కేంద్ర విశ్వవిద్యాలయాలకు విజిటర్గా ఉన్న
ఢిల్లీ : ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన రామ్ లాల్ ఆనంద్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబను కాలేజీ విధుల నుంచి శాశ్వతంగా తొలగించింది. మావోయిస్టులతో సంబంధాలు కలిగి ఉన్నాడన్న ఆరోపణలతో సాయిబాబ
న్యూఢిల్లీ : భారతదేశంలో తొలిసారిగా సూపర్బగ్ను పరిశోధకులు గుర్తించారు. మారుమూల ఇసుక తీరాలలో మల్టీ డ్రగ్-రెసిస్టెంట్ జీవి ఆనవాళ్లను కనుగొన్నారు. ఈ సూపర్బగ్ కారణంగా రానున్న రోజుల్లో మరో ఘోరమైన మహమ్మా�