న్యూఢిల్లీ : ఢిల్లీ విశ్వవిద్యాలయం లో సెంటర్ ఫర్ హిందూ స్టడీస్ ప్రారంభోత్సవానికి ప్రత్యేక అతిథిగా ఆరెస్సెస్ కార్యదర్శి భరత్భూషణ్ను ఆహ్వానించారు.
ఈ నిర్ణయాన్ని విశ్వవిద్యాలయం అకడమిక్ కౌన్సిల్ సభ్యులు ఖండించారు. మతపరమైన విభజనకు ఈ కేంద్రాన్ని ఉపయోగించుకుంటారనడానికి ఇదే నిదర్శనమని ఆరోపించారు.