ఎన్నికల్లో బీసీల ఓట్లు అడుగుతారు కానీ.. రాజ్యాధికారంలో సముచిత స్థానం ఎందుకు కల్పించడం లేదంటూ బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర ప్రశ్నించారు. దేశ జనాభాలో 60శాతానికి పైగా ఓబ
పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్ట సభలలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీల అభివృద్ధికై కేంద్ర ప్రభుత్వం రెండు లక్షల కోట్లు బడ్జెట్ కేటాయించాలని ఆగస్టు 6న చలో పార్లమెంట్ ఉద్యమ కార్యక్రమం ఏర్పాట
జనగణనలో భాగంగా కులగణన చేయాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మంగళవారం జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడారు.
మణిపూర్ అల్లర్లకు సంబంధించి కొత్త కోణం తెరపైకి వచ్చింది. అల్లర్లకు ఆజ్యం పోయడంలో ముఖ్యమంత్రి బీరేన్ సింగ్, బీజేపీ రాజ్యసభ సభ్యుడు లీషెంబ సనజవోబ పాత్రపై విచారణ జరిపించాలని మణిపూర్ ట్రైబల్స్ ఫోరమ్
ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళా రెజ్లర్లపై పోలీసుల దాడి, అక్రమ అరెస్టులకు బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివర
దేశంలోని ఆడబిడ్డల వెంట నడుద్దాం! వారిపై దాష్టీకాలకు అడ్డుకట్ట వేద్దాం! వారికి మనోధైర్యాన్నిద్దాం! ఢిల్లీలోని జంతర్-మంతర్ వద్ద మన అంతర్జాతీయ మహిళా కుస్తీ బిడ్డలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని, ప్ర�