Solar Policy: కొత్త సోలార్ విధానంలో ఇండ్లపై సోలార్ ప్యానెళ్లను ఫిక్స్ చేసినవాళ్లకు అసలు కరెంటు బిల్లు ఉండదన్నారు. పౌర విద్యుత్తు ఫలకాలను ఇంటిపై అమర్చుకున్నవాళ్లు ఎంత విద్యుత్తును ఖర్చు చేసినా వా
Delhi schools | ఢిల్లీ ప్రభుత్వం స్కూళ్లకు (Delhi schools) శీతాకాల సెలవులు (winter vacation) ప్రకటించింది. 2024 జనవరి 1 నుంచి 6 వరకు శీతాకాల సెలవులు ఉంటాయని విద్యాశాఖ తెలిపింది.
‘ఒకవేళ ఢిల్లీ మద్యం పాలసీ కేసులో నన్ను అరెస్ట్ చేస్తే సీఎం పదవికి రాజీనామా చేయాలా? లేదా జైలు నుంచే పాలన సాగించాలా?’ అని తన పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలను ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రశ్నించారు.
ద్వారకా ఎక్స్ప్రెస్వే ప్రాజెక్టు భూసేకరణలో రూ. 850 కోట్ల స్కామ్ జరిగిందనే ఆరోపణలపై ఢిల్లీ ప్రభుత్వం గురువారం సీబీఐ విచారణకు (CBI Probe) సిఫార్సు చేసింది.
చలికాలం వచ్చిందంటే చాలు ఢిల్లీ గజగజ వణుకుతుంది. గడ్డకట్టించే చలి ఒక్కటే కాదు, ఊపిరాడనీయని కాలుష్యమూ అందుకు కారణం. ప్రస్తుత సీజన్లో ఢిల్లీ కాలుష్యం డబ్ల్యూహెచ్ఓ అనుమతించిన స్థాయి కంటే 100 రెట్లు అధికంగా
వాయుకాలుష్యంతో సతమతమవుతున్న ఢిల్లీలో తిరిగి సరి-బేసి విధానం అమల్లోకి రానుంది. కాలుష్యాన్ని అరికట్టేందుకు రాష్ట్రంలో నవంబర్ 13 నుంచి 20 వరకు కార్లకు సరి-బేసి విధానాన్ని అమలుజేస్తామని ఢిల్లీ పర్యావరణ మంత�
కేంద్రం ఇటీవల ప్రతిపాదించిన జాతీయ రాజధాని ప్రాంత ఢిల్లీ ప్రభుత్వ చట్ట సవరణ బిల్లు తీవ్ర ఆందోళనను కలిగిస్తున్నది. ఈ గొప్ప దేశానికి చెందిన పౌరుడిగా, మన రాజ్యాంగ విలువలను, సమాఖ్య నిర్మాణాన్ని కాపాడుకోవడం చ
Supreme Court | ఢిల్లీలో ఉద్యోగుల బదిలీలు, పోస్టింగ్ల విషయంలో కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా కేజ్రీవాల్ సర్కారు దాఖలు చేసిన పిటిషన్ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.
‘రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన ప్రతిపాదన మేరకు హైదరాబాద్ను దేశానికి రెండో రాజధానిగా చేయాలి. దీనికి అన్ని రాజకీయపార్టీలు కలిసిరావాలి’ అని బీజేపీ సీనియర్ నేత, మాజీ గవర్నర్ సీహెచ్ విద
కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్స్ కింద ఏర్పాటైన నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీసుల అథారిటీ (ఎన్సీసీఏ) తొలి సమావేశానికి అధ్యక్షత వహించిన అనంతరం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) కీలక వ్యాఖ్య�
Bike taxis | సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తే బైక్ ట్యాక్సీలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ రవాణా శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ మేరకు ఢిల్లీ రవాణా శాఖ కమిషనర్ అశీశ్ కుంద్రా ఒక ప్రకటన చేశారు.
ప్రజలచే ఎన్నుకోబడిన ఢిల్లీ ప్రభుత్వానికి అధికారాలను కట్టబెడుతూ ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పును బుట్టదాఖలు చేస్తూ మోదీ సర్కారు ఆర్డినెన్స్ను తీసుకువచ్చింది. ఎన్నుకోబడిన ముఖ్యమంత్రిని కాదని కేంద్రం న�