ప్రభుత్వ ప్రకటనల పేరుతో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సొంత ప్రచారం చేసుకుందనే ఆరోపణలపై ఢిల్లీ రాష్ట్ర డైరెక్టరేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ (డీఐపీ) విభాగం తాజాగా స్పందించింది. ఈ మేరకు ఆప్ జాతీయ కన్వీనర్, �
ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వానికి గట్టి షాక్ తగిలింది. ఆ ప్రభుత్వంలో ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న సత్యేంద్ర జైన్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్టు చేశారు. కోల్కతాకు చెందిన ఒక కంపెనీక�
న్యూఢిల్లీ: ఒక ఐఏఎస్ అధికారి తన కుక్కతో ఈవినింగ్ వాక్ చేసేందుకు స్థానిక స్టేడియానికి వస్తున్నారు. దీంతో ఆ సమయంలో స్టేడియంలోకి క్రీడాకారులను రానివ్వకుండా సిబ్బంది అడ్డుకుంటున్నారు. ఇది ప్రభుత్�
Supreme Court hears on air pollution in Delhi | దేశ రాజధాని ఢిల్లీతో పాటు నేషనల్ క్యాపిటల్ రీజియన్లో వాయుకాలుష్యంపై కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు సోమవారం మరోసారి
Power Crisis | దేశంలో పలురాష్ట్రాల్లో కరెంటు కొరత ఏర్పడింది. ఈ క్రమంలో బొగ్గు కొరత వల్లే ఇలా కరెంటు కష్టాలు తలెత్తాయని పేర్కొంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాశారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తునకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. వెయ్యి సీఎన్జీ లో- ఫ్లోర్ బస్సుల కొనుగోలుకు సంబంధించిన వ్యవహారంపై ప్రాథమిక విచార�
న్యూఢిల్లీ: కరోనా రెండో వేవ్ సమయంలో ఢిల్లీ ప్రభుత్వం తమకు అవసరమైనదాని కంటే నాలుగు రెట్లు ఎక్కువ ఆక్సిజన్ డిమాండ్ చేసిందని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ఆడిట్ కమిటీ స్పష్టం చేసిం�
న్యూఢిల్లీ: ఆరు అమరవీరుల కుటుంబాలకు ఢిల్లీ ప్రభుత్వం కోటి రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించింది. దేశానికి సేవ చేస్తూ అమరవీరులైన సైనికుల కుటుంబాలకు ఢిల్లీ ప్రభుత్వం అండగా ఉంటున్నదని డిప�
‘స్టేడియాన్ని కొవిడ్ టీకా కేంద్రంగా వినియోగించుకోండి’ | దేశ రాజధానిలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియాన్ని కొవిడ్ టీకా కేంద్రంగా ఉపయోగించుకోవాలని ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ) రాష్ట్ర ప్�
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం జర్నలిస్టులకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించింది. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా జర్నలిస్టులందరికీ ఇది వర�
Thihar Jail Coronavirus: అన్ని జైళ్లు ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసి కరోనా బాధిత ఖైదీలకు చికిత్స అందిస్తున్నాయి. తీహార్ జైల్లో అయితే పరిస్థితి కొంత తీవ్రంగా ఉన్నది.
న్యూఢిల్లీ: మహారాష్ట్ర నుంచి వచ్చే విమాన ప్రయాణికుల కరోనా టెస్ట్ రిపోర్ట్స్ను సరిగా పరిశీలించని నాలుగు విమానయాన సంస్థలపై చర్యలకు ఢిల్లీ ప్రభుత్వం సిద్ధమైంది. దేశ రాజధానిలో కరోనా నాల�