గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్లీ ప్రియమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహానికి డిమాండ్ అధికంగా ఉండటంతో దేశీయంగా ధరలు పుంజుకున్నాయి.
వెండి వెలుగులు పంచింది. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన వెండి మంగళవారం ఏకంగా రూ.3 వేలకు పైగా పెరిగింది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.3,100 ఎగబాకి రూ.95,950 కి చేరుకున్నది. అంతకుముందు ఇది రూ.92,850గా ఉన్�
బంగారం ధరలు రికార్డు స్థాయిలో పరుగెడుతున్నాయి. బుధవారం మరో చారిత్రక గరిష్ఠ స్థాయికి చేరుకున్నది. వరుసగా మూడు రోజులుగా పెరుగుతున్న పుత్తడి ధర రూ.72 వేల మార్క్ను అధిగమించి మరో ఉన్నత శిఖరాలకు ఎగబాకింది.
Gold Rates | బంగారం ధరలు మళ్లీ పుంజుకుంటున్నాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.60 వేల పైకి చేరుకున్నది. కిలో వెండి ఏకంగా రూ.600 అందుకొని రూ.77 వేలు పలికింది.