Rat In IndiGo flight | ఇండిగో విమానంలో ఎలుక కనిపించింది. దీంతో ప్రయాణికులను దించి వేశారు. ఆ విమానాన్ని పూర్తిగా తనిఖీ చేసి ఎలుకను పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో మూడు గంటలు ఆలస్యంగా ఆ విమానం బయలుదేరింది.
Indiramma houses | కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government) ఏ ముహుర్తాన అధికారం చేపట్టిందో తెలియదు కానీ, పది నెలల పాలనలో ఏ ఒక్క పనిని సక్రమంగా చేయడం లేదు. ఇల్లు అలకగానే పండగ కాదనే తత్వం ఆ పార్టీకి ఇప్పుడిప్పుడే బోధపడుతున్నది.
scissors missing : టర్మినల్ వద్ద ఉన్న ఓ స్టోర్లో రెండు కత్తెరలు కనిపించకుండాపోయాయి.దీంతో ఎయిర్పోర్టు అధికారులు ఏకంగా 36 విమానాలను రద్దు చేశారు. మరో 200 విమానాలు దారిమళ్లాయి. ఈ ఘటన జపాన్లోని హుక్కైడో �
భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams) భూమికి తిరిగిరావడం మరింత ఆలస్యం కానుంది. ఈ నెల 5న పది రోజుల మిషన్ భాగంగా మరో వ్యోమగామి విల్మోర్తో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. షెడ్
విశాఖ-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ప్రెస్ను (Vande Bharat Express) సాంకేతిక సమస్యలు వెంటాడుతున్నాయి. దీంతో తరచూ సర్వీసులు ఆలస్యమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు రైలు ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు రద్దవుతుందో తెలియక ప్ర
Bomb Under My Seat | విమానం ఎక్కిన ప్రయాణికుడు తన సీటు కింద బాంబు ఉందని బెదిరించాడు. (Bomb Under My Seat) దీంతో ఆ విమానంలో కలకలం రేగింది. అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది ఆ విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
Vande Bharat Express | కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్ ఎక్స్ప్రెస్ (Vande Bharat Express) రైళ్లపై విమర్శలు కొనసాగుతున్నాయి. తాజాగా ఆ రైలు ఒక మార్గంలో కొన్ని గంటలు ఆలస్యంగా నడిచింది. దీంతో ప్రధాన రైల�
పాకిస్థాన్లో ఎన్నికలు (Pakistan Elections) ఆలస్యం (Delayed) కానున్నాయి. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ లేదా నవంబర్లో ఎన్నికలు జరగాల్సి ఉన్నది. అయితే 2024 జనవరి లేదా ఫిబ్రవరిలో కానీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యేలా కనిపించడం �
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ వద్ద గోదావరి ఎక్స్ప్రెస్కు పెను ప్రమాదం తప్పింది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వస్తున్న గోదావరి ఎక్స్ప్రెస్ రైలు బీబీనగర్ వద్ద బుధవారం ఉదయం పట్టాలు తప్పింది.
ఆర్ఆర్బీ-ఎన్టీపీసీ పరీక్ష మరో అగ్నిపథ్లా మారనున్నదా? అని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. అప్పుడెప్పుడో 2019లో జారీ చేసిన నోటిఫికేషన్కు ఇప్పటికీ నియామకాలు పూర్తికాకపోవటమే వారి ఆందోళనకు కారణం. 2018 ఫిబ్�
పాట్నా: బీహార్ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఎన్డీయే కూటమి ప్రభుత్వం నుంచి తప్పుకున్న జేడీయూ అధినేత నితీశ్ కుమార్, ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమి మద్దతుతో మరోసారి సీఎంగా బుధవారం ప్రమాణ స్వీ�
న్యూఢిల్లీ: జీబితా బీమా సంస్థ ఐపీవోకు కేంద్రం రెఢీగా ఉన్నా.. అయితే ఆ ఐపీవో ఈ ఆర్థిక సంవత్సరంలో జరిగేలా లేదు. ఉక్రెయిన్ యుద్ధం ఫైనాన్షియల్ మార్కెట్లపై ప్రభావం చూపిస్తున్న నేపథ్యంలో.. ఎల్ఐసీ ఐపీవో మర