రాష్ట్రం వదిలి బతుకుదెరువు కోసం కట్టుకున్న భార్య, పిల్లలతో కలిసి పొట్ట చేతబట్టుకుని వలస వచ్చారు. ప్రతిరోజూ పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతో కష్టపడి పనులు ముగ�
హైదరాబాద్లో వరుసగా ఏటీఎంలు చోరీ చేస్తున్న ముఠాకు చెందిన ఐదుగురిని రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా రాజస్థాన్కు చెందిన జేసీబీ మెకానిక్లుగా గుర్తించారు.
గంజాయి ముఠా గుట్ట రట్టు చేసినట్లు మహేశ్వరం డీసీపీ సునీతా రెడ్డి తెలిపారు. సోమవారం పహాడీషరీఫ్ పీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ మాట్లాడుతూ.. బడంగ్పేట పరిధిలోని సుల్తాన్పూర్ వద్ద బాలా�
ఒకే పోలీస్ విధానం అమలు చేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. నిన్నటివరకు బెటాలియన్ పోలీసుల (Battalion Police) కుటుంబ సభ్యులు రాస్తారోకోలు, ధర్నాలు చేయగా నేడు ఏకంగా కానిస్టేబుళ్లు నిరసనబాటపట్టార
ఓ చాక్లెట్ కంపెనీ ఓనర్ ఇంట్లో భారీగా నల్లధనం ఉన్నదని, ఫేక్మనీని పెట్టి దాన్ని కొట్టేయాలని దోపిడీ దొంగలు వేసిన భారీ స్కెచ్ను ఆదిబట్ల పోలీసులు భగ్నం చేశారు.
నూతన చట్టాలపై పోలీసు సిబ్బంది సంపూర్ణ అవగాహన పెంచుకోవాలని రాచకొండ సీపీ తరుణ్ జోషీ అన్నారు. జూలై 1 నుంచి భారత ప్రభుత్వం నూతన నేర న్యాయ చట్టాలు - 2023 అమలులోకి తేనున్న నేపథ్యంలో పలు కేసుల దర్యాప్తు, విచారణలో ప�
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవా లని మహేశ్వరం జోన్ డీసీపీ సునీతా రెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం మండలంలోని ఆరుట్ల గ్రామంలో సీఆర్పీఎఫ్ బలగాలతో వీధుల్లో ప
రానున్న పార్లమెంట్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించడానికి పోలీసులు, ఇతర ఎన్నికల సిబ్బంది సమష్టిగా పనిచేయాల్సిన అవసరముందని మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి అన్నారు.