Davis Cup: భద్రత కారణాల దృష్ట్యా భారత ఆటగాళ్లు, అధికారులు పాక్కు వెళ్లడానికి మొదట సందేహాలు వ్యక్తం చేసినా తర్వాత పాకిస్తాన్ టెన్నిస్ ఫెడరేషన్ (పీటీఎఫ్) ఇచ్చిన హామీతో భారత జట్టు దాయాది దేశంలో పర్యటిస్తోంద
టెన్నిస్ పురుషుల టీమ్ చాంపియన్షిప్గా భావించే డేవిస్కప్ను ఈ యేడాది ఇటలీ గెలుచుకున్నది. ఆదివారం జానిక్ సిన్నర్ రెండో సింగిల్స్ మ్యాచ్ను గెలవగానే ఇటలీ విజేతగా నిలిచింది.
Davis Cup Tie: వచ్చే ఏడాది డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ -1 ప్లేఆఫ్ టైలో భాగంగా 2024 ఫిబ్రవరిలో పాకిస్తాన్తో ఆడాల్సి ఉంది. ఇదివరకే భారత క్రికెట్ జట్టు పాకిస్తాన్ పర్యటించేదీ లేదని తేల్చి చెప్పగా తాజాగా టెన్నిస
డేవిస్కప్ వరల్డ్ గ్రూపు-2లో భాగంగా శనివారం భారత్, మొరాకో జట్ల మధ్య పోరు మొదలుకానుంది. ఐదుగురితో కూడిన భారత జట్టును గురువారం ప్రకటించారు. ఇందులో సుమిత్ నాగల్, శశికుమార్, ప్రతాప్సింగ్, యుకీ భాంబ్రీ
ప్రతిష్ఠాత్మక డేవిస్ కప్ పోరుకు భారత టెన్నిస్ జట్టు సిద్ధమైంది. లక్నో వేదికగా ఈ నెల 16, 17 తేదీల్లో భారత్, మొరాకో మధ్య డేవిస్ కప్ పోరు జరుగనుంది.
నార్వేతో జరుగుతున్న డేవిస్కప్ గ్రూప్-1 పోరులో భారత జట్టు పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన రెండు సింగిల్స్ మ్యాచ్లలో ఓడిన భారత్ శనివారం డబుల్స్ పోరాటంలో కూడా ఓటమి చవిచూసింది.
న్యూఢిల్లీ: డెవిస్ కప్లో భారత్కు శుభారంభం దక్కలేదు. ఫిన్లాండ్ వేదికగా జరుగుతున్న వరల్డ్ గ్రూప్-1 తొలి రౌండ్లో ప్రజ్నేశ్ గుణేశ్వరన్ పరాజయం పాలయ్యాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ పోరులో �